బైక్ ఢీకొని మహిళ మృతి | Woman killed in road accident | Sakshi
Sakshi News home page

బైక్ ఢీకొని మహిళ మృతి

Jan 24 2016 10:41 AM | Updated on Apr 3 2019 7:53 PM

నిద్రిస్తున్న మహిళను బైక్ ఢీకొనడంతో ఆమె తీవ్ర గాయాలతో మృతి చెందింది. ఖమ్మం జిల్లా బయ్యారం మండలం కారుకొండ వద్ద శనివారం అర్ధరాత్రి ఈ ప్రమాదం జరిగింది.

నిద్రిస్తున్న మహిళను బైక్ ఢీకొనడంతో ఆమె తీవ్ర గాయాలతో మృతి చెందింది. ఖమ్మం జిల్లా బయ్యారం మండలం కారుకొండ వద్ద శనివారం అర్ధరాత్రి ఈ ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కనే పెసరకుప్ప వేసుకుని బానోతు పద్మ (36) నిద్రిస్తోంది. ఓ బైక్ వచ్చి ఆమెను ఢీకొంది. తీవ్రంగా గాయపడిన ఆమెను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలోనే  మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.



 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement