సూళ్లురుపేట(నెల్లూరు జిల్లా): శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా సూళ్లురుపేటలో ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ఆధ్వర్యంలో బంద్ విజయవంతంగా కొనసాగుతోంది. శనివారం కేఆర్పీ కాలనీ వద్ద శ్రీహరికోట-సూళ్లురుపేట రోడ్డులో వైఎస్సార్సీపీ నాయకులు రాస్తారోకో నిర్వహించారు.
ఈ సందర్భంగా షార్కు వెళ్లే వాహనాలు సుమారు రెండుగంటల పాటు నిలిచిపోయాయి. బంద్తో పట్టణంలోని పలు దుకాణాలు మూతపడ్డాయి. అంతేకాకుండా అపాచీ, నిప్పో వంటి పెద్ద పెద్ద కంపెనీలు సైతం బంద్ సందర్భంగా మూసివేసినట్టు సమాచారం.
సూళ్లురుపేటలో నిలిచిపోయిన షార్ వాహనాలు
Published Sat, Aug 29 2015 11:23 AM | Last Updated on Tue, Jul 24 2018 1:12 PM
Advertisement
Advertisement