హైదరాబాద్‌కు నీళ్లు తెచ్చింది కాంగ్రెస్సే | Shashidhar Reddy condemns 'TRS tag' | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌కు నీళ్లు తెచ్చింది కాంగ్రెస్సే

Published Wed, Dec 23 2015 4:40 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM

హైదరాబాద్‌కు నీళ్లు తెచ్చింది కాంగ్రెస్సే - Sakshi

హైదరాబాద్‌కు నీళ్లు తెచ్చింది కాంగ్రెస్సే

మాజీ మంత్రి మర్రి శశిధర్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరానికి గోదావరి, కృష్ణా నదుల నుంచి నీళ్లు తెచ్చింది కాంగ్రెస్ పార్టీయేనని మాజీ మంత్రి మర్రి శశిధర్‌రెడ్డి అన్నారు. ఆ పార్టీ నేతలు కమలాకర్‌రావు, జి.నిరంజన్‌లతో కలిసి గాంధీభవన్‌లో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. గోదావరి, కృష్ణా జలాలను హైదరాబాద్‌కు తామే తెచ్చినట్టుగా టీఆర్‌ఎస్ ప్రభుత్వం హోర్డింగులు పెట్టుకొని ప్రచారం చేసుకోవడాన్ని చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని మర్రి అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement