
అరుదైన రామచిలుకలు.. ఆసక్తిగొలిపే పక్షులు.. అపురూపమైన పెంపుడు శునకాలు..సరదాగొలిపే పిల్లులు.. చిన్నారులను అమితంగా ఆకట్టుకున్నాయి

మాదాపూర్లోని హైటెక్స్లో మూడు రోజుల పాటు నిర్వహించిన పెటెక్స్, కిడ్స్ ఎక్స్పో, కిడ్స్ బిజినెస్ ఎక్స్పో ఆదివారం ముగిసింది. సెలవు రోజు కావడంతో సందర్శకులు భారీ సంఖ్యలో తరలివచ్చారు












