
వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సొంత నియోజకవర్గం పులివెందులలో పర్యటించారు.

వైఎస్సార్సీపీ వైద్య విభాగం రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ వైఎస్ అభిషేక్ రెడ్డి పార్ధీవదేహానికి సతీసమేతంగా నివాళులర్పించారు

డాక్టర్ అభిషేక్ రెడ్డి గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం కన్నుమూశారు.






వైఎస్ ఆనందరెడ్డి ఇంటికి వైఎస్ జగన్

వైఎస్ ఆనందరెడ్డి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న వైఎస్ జగన్

అనారోగ్యంతో బాధపడుతున్న ఆనందరెడ్డి సతీమణి సుశీలమ్మకు వైఎస్ జగన్ పరామర్శ



