-
కీమో థెరపీ చేయించుకుంటూనే షూటింగ్ చేశాను
‘‘45’ సినిమా షూటింగ్ చివరలో నాకు క్యాన్సర్ అని తెలిసింది. కీమోథెరపీ చేయించుకుంటూనే షూటింగ్ చేశాను. మీరు అది చేయొద్దు... ఇది చేయొద్దు అని మా మూవీ టీమ్ అన్నారు. కానీ, నేను చేయగలిగినప్పుడు మోసం చేయడం నాకు ఇష్టం ఉండదు.
-
ఆయన అభిప్రాయాలను తప్పుపట్టను
‘‘సింగర్ అభిజీత్ అంటే నాకెంతో అభిమానం. నాపై ఎన్ని విమర్శలు చేసినా ఆయన్ను గౌరవిస్తూనే ఉంటాను. ఆయన అభిప్రాయాలను తప్పుపట్టను. ఒక్కొక్కరికీ ఒక్కో అభి్ప్రాయం ఉంటుంది.
Thu, Apr 17 2025 04:44 AM -
గుండె గు‘బిల్లు’
‘ఓట్లేయ్యండి తమ్ముళ్లూ..! మేం అధికారంలోకి వస్తే విద్యుత్ చార్జీలు పెంచం..! పైగా తగ్గిస్తాం..!
Thu, Apr 17 2025 04:38 AM -
మన ప్రతిభ మెరుస్తుందా?
అందాల పోటీలు మన దేశానికి చాలాసార్లు కిరీటాన్ని తొడిగాయి! కాస్మెటిక్స్కి మంచి మార్కెట్గా మార్చాయి! భారత్కు బ్రాండ్నూ సృష్టించాయి! మన అమ్మాయిల ఆత్మవిశ్వాసాన్నీ పెంచాయి... ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో స్టార్స్ని చేశాయి!
Thu, Apr 17 2025 04:30 AM -
ఊరే ప్రేరణ
ఒక బొమ్మలో మాతృత్వం మరో బొమ్మలో పెళ్లి ఆనందం ఇంకో బొమ్మలో రైతు శ్రమ
Thu, Apr 17 2025 04:29 AM -
అమరావతికి రూ.77 వేల కోట్లు అవసరం
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతిలో మౌలిక సదుపాయాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు రూ.77,249 కోట్లు అవసరమని ముఖ్యమంత్రి చంద్రబాబు 16వ ఆర్థిక సంఘం దృష్టికి తీసుకెళ్లారు.
Thu, Apr 17 2025 02:45 AM -
చిత్తూరులో పరువు హత్య?
చిత్తూరు అర్బన్: చిత్తూరు నగరంలో ఇటీవల వెలుగు చూసిన యువతి అనుమానాస్పద మృతి కేసు మలుపు తిరిగింది.
Thu, Apr 17 2025 02:39 AM -
రొయ్య సాగుపై ‘సమ్మె’ట
సాక్షి, అమరావతి: రొయ్యల రైతులు ‘సాగు సమ్మె’ వైపు తొలి అడుగు పడింది. పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం శిరగాలపల్లి, పాలకొల్లు మండలం చందపర్రు గ్రామాల రైతులు బుధవారం సాగు సమ్మెకు శ్రీకారం చుట్టారు.
Thu, Apr 17 2025 02:35 AM -
రూ.4,689 కోట్లతో సచివాలయానికి ‘టెండర్’
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతిలో రూ.1,151 కోట్ల వ్యయంతో 2015లో తాత్కాలిక సచివాలయాన్ని నిర్మించిన ప్రభుత్వం.. ఇప్పుడు రూ.4,689.82 కోట్ల అంచనా వ్యయంతో సచివాలయ భవనాల నిర్మాణానికి టెండర్లు పిలిచింది.
Thu, Apr 17 2025 02:31 AM -
మార్కెట్ లీడర్ ‘ఇ-లైఫ్ స్టైల్‘
సాక్షి, అమరావతి: ఇంటర్నెట్ వినియోగంతో వాణిజ్య రంగంలో విప్లవాత్మక మార్పు వచ్చింది. వినూత్న ఆలోచనలు, వ్యాపార ఆవిష్కరణలకు అంతర్జాలం వేదికైంది.
Thu, Apr 17 2025 02:20 AM -
కలవరపెడుతున్న మధుమేహం
అనంతపురం నగరానికి చెందిన రంగనాథ్ సాఫ్ట్వేర్ ఉద్యోగి. వయసు 32 ఏళ్లు. మూడేళ్ల క్రితం పెళ్లయింది. ఎందుకో అనుమానమొచ్చి ఇటీవల ఆస్పత్రిలో పరీక్ష చేయించుకోగా షుగర్ ఉన్నట్లు తేలింది.
Thu, Apr 17 2025 02:10 AM -
ప్చ్.. ఇంటర్నెట్ సేవలు బాగోలేదు..!
సాక్షి, అమరావతి: ఉద్యోగం, విద్యా, వినోదం ఇలా వివిధ అవసరాల కోసం ఇళ్లకు బ్రాడ్ బ్యాండ్, ఫైబర్, డిజిట్–సబ్స్క్రైబర్ లైన్ (డీఎస్ఎల్) ఇంటర్నెట్ కనెక్షన్లు తీసుకోవడం సర్వసాధారణంగా మారింది.
Thu, Apr 17 2025 02:05 AM -
గంగపుత్రులకు తీరని అన్యాయం
సాక్షి, అమరావతి: గంగపుత్రులకు తీరని అన్యాయం చేసేలా టీడీపీ కూటమి ప్రభుత్వం కుట్రకు తెరతీసింది. వేట నిషేధ భృతి పొందేవారు ఇతర సంక్షేమ పథకాలకు అనర్హులని తేల్చి చెప్పింది.
Thu, Apr 17 2025 01:57 AM -
కొల్లేరు కేసు 12 వారాలకు వాయిదా
ఈదురుగాలుల బీభత్సం ఏజెన్సీ ప్రాంతంలో మంగళవారం రాత్రి ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. భారీ వృక్షాలు నేలకూలాయి. కొన్ని చోట్ల చెట్లు ఇళ్లపై పడ్డాయి. 8లో uసీఈసీ సూచనల అమలుపై నివేదిక కోరిన ధర్మాసనంThu, Apr 17 2025 01:57 AM -
" />
ముస్లిం నేతల రిలే దీక్ష
కై కలూరు: వక్ఫ్ సవరణ చట్టం రాజ్యాంగ విరుద్ధమని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు దీనిని వ్యతిరేకించాలని పలువురు ముస్లిం సోదరులు చెప్పారు.
Thu, Apr 17 2025 01:57 AM -
గర్భిణులు పౌష్టికాహారం తీసుకోవాలి
భీమవరం (ప్రకాశంచౌక్): ఆరోగ్యవంతమైన బిడ్డల కోసం గర్భిణులు పౌష్టికాహారం తీసుకోవాలని.. క్రమం తప్పక వైద్య పరీక్షలు చేయించుకోవాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి సూచించారు.
Thu, Apr 17 2025 01:57 AM -
పొట్టకూటి కోసం వెళితే..
నరసాపురం: తోటి వ్యక్తులతో కలిసి ఉదయాన్నే పనుల్లో నిమగ్నమైన ఆ ఉపాధి కూలీల బతుకులు అనుకోని ప్రమాదంతో తెల్లారిపోయాయి. టాటా ఏస్ వాహనం రూపంలో మృత్యువు వారిని కబళించింది. ఈ హఠాత్పరిణామంతో అక్కడ పనిచేస్తున్న మిగిలిన ఉపాధి కూలీలంతా ఒక్కసారిగా బెంబేలెత్తిపోయారు.
Thu, Apr 17 2025 01:57 AM -
ముగిసిన రాష్ట్ర స్థాయి నాటక పోటీలు
మద్దిలపాలెం: విశాఖ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో ఐదు రోజులుగా స్థానిక కళాభారతి ఆడిటోరియంలో నిర్వహించిన పైడా కౌశిక్ రాష్ట్ర స్థాయి నాటక పోటీలు బుధవారం ఘనంగా ముగిశాయి. చివరి రోజు ప్రదర్శించిన ‘రాత’నాటకం అందరినీ ఆకట్టుకుంది.
Thu, Apr 17 2025 01:57 AM -
అగ్ని ప్రమాదాలపై అప్రమత్తత అవసరం
సీతమ్మధార: అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా మూడవ రోజు సీతమ్మధార ఆక్సిజన్ టవర్స్లో అగ్నిప్రమాదాల నివారణ చర్యలపై ఫైర్ సిబ్బంది మాక్ డ్రిల్ నిర్వహిచారు. ఏడీఎఫ్వో పి.సింహాచలం ఆధ్వర్యంలో సిబ్బంది పలు విన్యాసాలు చేశారు.
Thu, Apr 17 2025 01:57 AM -
అధికారులతో మంత్రి సమీక్ష
ఎంవీపీకాలనీ: జిల్లాలోని వివిధ కార్పొరేషన్లు, సంక్షేమ శాఖల అధికారులతో రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ డోలా బాల వీరాంజనేయులు సమీక్ష సమావేశం నిర్వహించారు. నగరంలోని ప్రభుత్వ అతిథిగృహంలో బుధవారం ఈ సమావేశం జరిగింది.
Thu, Apr 17 2025 01:57 AM -
నూకాంబిక హుండీ ఆదాయం రూ.41.52 లక్షలు
అనకాపల్లి టౌన్: గవరపాలెం నూకాంబిక అమ్మవారి హుండీల లెక్కింపు ద్వారా రూ.41,51,973ల నగదు వచ్చినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి వెంపలి రాంబాబు తెలిపారు.
Thu, Apr 17 2025 01:55 AM -
ఆరోగ్యం.. చల్లగా బేజారు!
● ప్రమాదకరంగా శీతలపానీయాలు ● నాణ్యతలేకుండా ఐస్ తయారీ ● వాటిని తాగితే గొంతునొప్పులు ● అనారోగ్య సమస్యల బారిన ప్రజలుThu, Apr 17 2025 01:55 AM -
స్వశక్తి సంఘాలకు శిక్షణ
జగిత్యాలరూరల్: స్వశక్తి సంఘాల పుస్తకాల నిర్వహణ సక్రమంగా చేపట్టాలని ఐకేపీ ఏపీడీ చరణ్దాస్ అన్నారు. జగిత్యాల మండల ఐకేపీ కార్యాలయంలో స్వశక్తి సంఘాల ఆడిట్, సీఆర్పీలకు శిక్షణ తరగతులు నిర్వహించారు.
Thu, Apr 17 2025 01:55 AM -
ఉన్నత పదవిని కట్టబెట్టిన పార్టీని కాదని, అధికారం కోసం బీజేపీ పంచన చేరిన ఆదోని మునిసిపల్ చైర్పర్సన్ బోయ శాంతకు వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు గుణపాఠం చెప్పారు. అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి ఆమెను పదవి నుంచి దింపేశారు. ఆ పార్టీకే చెందిన బోయ లోకేశ్వరిని చైర్
వైఎస్సార్సీపీలో గెలిచి
బీజేపీ పంచన చేరిన ఆదోని మునిసిపల్ చైర్పర్సన్ శాంత
● ఎమ్మెల్యే పార్థ సమక్షంలో
బీజేపీ కండువా వేసుకున్న
Thu, Apr 17 2025 01:55 AM -
ఆయకట్టులో పారింది కన్నీళ్లే!
సమావేశాల్లో ఎవరేమన్నారంటే ...
Thu, Apr 17 2025 01:55 AM
-
కీమో థెరపీ చేయించుకుంటూనే షూటింగ్ చేశాను
‘‘45’ సినిమా షూటింగ్ చివరలో నాకు క్యాన్సర్ అని తెలిసింది. కీమోథెరపీ చేయించుకుంటూనే షూటింగ్ చేశాను. మీరు అది చేయొద్దు... ఇది చేయొద్దు అని మా మూవీ టీమ్ అన్నారు. కానీ, నేను చేయగలిగినప్పుడు మోసం చేయడం నాకు ఇష్టం ఉండదు.
Thu, Apr 17 2025 04:49 AM -
ఆయన అభిప్రాయాలను తప్పుపట్టను
‘‘సింగర్ అభిజీత్ అంటే నాకెంతో అభిమానం. నాపై ఎన్ని విమర్శలు చేసినా ఆయన్ను గౌరవిస్తూనే ఉంటాను. ఆయన అభిప్రాయాలను తప్పుపట్టను. ఒక్కొక్కరికీ ఒక్కో అభి్ప్రాయం ఉంటుంది.
Thu, Apr 17 2025 04:44 AM -
గుండె గు‘బిల్లు’
‘ఓట్లేయ్యండి తమ్ముళ్లూ..! మేం అధికారంలోకి వస్తే విద్యుత్ చార్జీలు పెంచం..! పైగా తగ్గిస్తాం..!
Thu, Apr 17 2025 04:38 AM -
మన ప్రతిభ మెరుస్తుందా?
అందాల పోటీలు మన దేశానికి చాలాసార్లు కిరీటాన్ని తొడిగాయి! కాస్మెటిక్స్కి మంచి మార్కెట్గా మార్చాయి! భారత్కు బ్రాండ్నూ సృష్టించాయి! మన అమ్మాయిల ఆత్మవిశ్వాసాన్నీ పెంచాయి... ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో స్టార్స్ని చేశాయి!
Thu, Apr 17 2025 04:30 AM -
ఊరే ప్రేరణ
ఒక బొమ్మలో మాతృత్వం మరో బొమ్మలో పెళ్లి ఆనందం ఇంకో బొమ్మలో రైతు శ్రమ
Thu, Apr 17 2025 04:29 AM -
అమరావతికి రూ.77 వేల కోట్లు అవసరం
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతిలో మౌలిక సదుపాయాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు రూ.77,249 కోట్లు అవసరమని ముఖ్యమంత్రి చంద్రబాబు 16వ ఆర్థిక సంఘం దృష్టికి తీసుకెళ్లారు.
Thu, Apr 17 2025 02:45 AM -
చిత్తూరులో పరువు హత్య?
చిత్తూరు అర్బన్: చిత్తూరు నగరంలో ఇటీవల వెలుగు చూసిన యువతి అనుమానాస్పద మృతి కేసు మలుపు తిరిగింది.
Thu, Apr 17 2025 02:39 AM -
రొయ్య సాగుపై ‘సమ్మె’ట
సాక్షి, అమరావతి: రొయ్యల రైతులు ‘సాగు సమ్మె’ వైపు తొలి అడుగు పడింది. పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం శిరగాలపల్లి, పాలకొల్లు మండలం చందపర్రు గ్రామాల రైతులు బుధవారం సాగు సమ్మెకు శ్రీకారం చుట్టారు.
Thu, Apr 17 2025 02:35 AM -
రూ.4,689 కోట్లతో సచివాలయానికి ‘టెండర్’
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతిలో రూ.1,151 కోట్ల వ్యయంతో 2015లో తాత్కాలిక సచివాలయాన్ని నిర్మించిన ప్రభుత్వం.. ఇప్పుడు రూ.4,689.82 కోట్ల అంచనా వ్యయంతో సచివాలయ భవనాల నిర్మాణానికి టెండర్లు పిలిచింది.
Thu, Apr 17 2025 02:31 AM -
మార్కెట్ లీడర్ ‘ఇ-లైఫ్ స్టైల్‘
సాక్షి, అమరావతి: ఇంటర్నెట్ వినియోగంతో వాణిజ్య రంగంలో విప్లవాత్మక మార్పు వచ్చింది. వినూత్న ఆలోచనలు, వ్యాపార ఆవిష్కరణలకు అంతర్జాలం వేదికైంది.
Thu, Apr 17 2025 02:20 AM -
కలవరపెడుతున్న మధుమేహం
అనంతపురం నగరానికి చెందిన రంగనాథ్ సాఫ్ట్వేర్ ఉద్యోగి. వయసు 32 ఏళ్లు. మూడేళ్ల క్రితం పెళ్లయింది. ఎందుకో అనుమానమొచ్చి ఇటీవల ఆస్పత్రిలో పరీక్ష చేయించుకోగా షుగర్ ఉన్నట్లు తేలింది.
Thu, Apr 17 2025 02:10 AM -
ప్చ్.. ఇంటర్నెట్ సేవలు బాగోలేదు..!
సాక్షి, అమరావతి: ఉద్యోగం, విద్యా, వినోదం ఇలా వివిధ అవసరాల కోసం ఇళ్లకు బ్రాడ్ బ్యాండ్, ఫైబర్, డిజిట్–సబ్స్క్రైబర్ లైన్ (డీఎస్ఎల్) ఇంటర్నెట్ కనెక్షన్లు తీసుకోవడం సర్వసాధారణంగా మారింది.
Thu, Apr 17 2025 02:05 AM -
గంగపుత్రులకు తీరని అన్యాయం
సాక్షి, అమరావతి: గంగపుత్రులకు తీరని అన్యాయం చేసేలా టీడీపీ కూటమి ప్రభుత్వం కుట్రకు తెరతీసింది. వేట నిషేధ భృతి పొందేవారు ఇతర సంక్షేమ పథకాలకు అనర్హులని తేల్చి చెప్పింది.
Thu, Apr 17 2025 01:57 AM -
కొల్లేరు కేసు 12 వారాలకు వాయిదా
ఈదురుగాలుల బీభత్సం ఏజెన్సీ ప్రాంతంలో మంగళవారం రాత్రి ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. భారీ వృక్షాలు నేలకూలాయి. కొన్ని చోట్ల చెట్లు ఇళ్లపై పడ్డాయి. 8లో uసీఈసీ సూచనల అమలుపై నివేదిక కోరిన ధర్మాసనంThu, Apr 17 2025 01:57 AM -
" />
ముస్లిం నేతల రిలే దీక్ష
కై కలూరు: వక్ఫ్ సవరణ చట్టం రాజ్యాంగ విరుద్ధమని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు దీనిని వ్యతిరేకించాలని పలువురు ముస్లిం సోదరులు చెప్పారు.
Thu, Apr 17 2025 01:57 AM -
గర్భిణులు పౌష్టికాహారం తీసుకోవాలి
భీమవరం (ప్రకాశంచౌక్): ఆరోగ్యవంతమైన బిడ్డల కోసం గర్భిణులు పౌష్టికాహారం తీసుకోవాలని.. క్రమం తప్పక వైద్య పరీక్షలు చేయించుకోవాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి సూచించారు.
Thu, Apr 17 2025 01:57 AM -
పొట్టకూటి కోసం వెళితే..
నరసాపురం: తోటి వ్యక్తులతో కలిసి ఉదయాన్నే పనుల్లో నిమగ్నమైన ఆ ఉపాధి కూలీల బతుకులు అనుకోని ప్రమాదంతో తెల్లారిపోయాయి. టాటా ఏస్ వాహనం రూపంలో మృత్యువు వారిని కబళించింది. ఈ హఠాత్పరిణామంతో అక్కడ పనిచేస్తున్న మిగిలిన ఉపాధి కూలీలంతా ఒక్కసారిగా బెంబేలెత్తిపోయారు.
Thu, Apr 17 2025 01:57 AM -
ముగిసిన రాష్ట్ర స్థాయి నాటక పోటీలు
మద్దిలపాలెం: విశాఖ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో ఐదు రోజులుగా స్థానిక కళాభారతి ఆడిటోరియంలో నిర్వహించిన పైడా కౌశిక్ రాష్ట్ర స్థాయి నాటక పోటీలు బుధవారం ఘనంగా ముగిశాయి. చివరి రోజు ప్రదర్శించిన ‘రాత’నాటకం అందరినీ ఆకట్టుకుంది.
Thu, Apr 17 2025 01:57 AM -
అగ్ని ప్రమాదాలపై అప్రమత్తత అవసరం
సీతమ్మధార: అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా మూడవ రోజు సీతమ్మధార ఆక్సిజన్ టవర్స్లో అగ్నిప్రమాదాల నివారణ చర్యలపై ఫైర్ సిబ్బంది మాక్ డ్రిల్ నిర్వహిచారు. ఏడీఎఫ్వో పి.సింహాచలం ఆధ్వర్యంలో సిబ్బంది పలు విన్యాసాలు చేశారు.
Thu, Apr 17 2025 01:57 AM -
అధికారులతో మంత్రి సమీక్ష
ఎంవీపీకాలనీ: జిల్లాలోని వివిధ కార్పొరేషన్లు, సంక్షేమ శాఖల అధికారులతో రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ డోలా బాల వీరాంజనేయులు సమీక్ష సమావేశం నిర్వహించారు. నగరంలోని ప్రభుత్వ అతిథిగృహంలో బుధవారం ఈ సమావేశం జరిగింది.
Thu, Apr 17 2025 01:57 AM -
నూకాంబిక హుండీ ఆదాయం రూ.41.52 లక్షలు
అనకాపల్లి టౌన్: గవరపాలెం నూకాంబిక అమ్మవారి హుండీల లెక్కింపు ద్వారా రూ.41,51,973ల నగదు వచ్చినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి వెంపలి రాంబాబు తెలిపారు.
Thu, Apr 17 2025 01:55 AM -
ఆరోగ్యం.. చల్లగా బేజారు!
● ప్రమాదకరంగా శీతలపానీయాలు ● నాణ్యతలేకుండా ఐస్ తయారీ ● వాటిని తాగితే గొంతునొప్పులు ● అనారోగ్య సమస్యల బారిన ప్రజలుThu, Apr 17 2025 01:55 AM -
స్వశక్తి సంఘాలకు శిక్షణ
జగిత్యాలరూరల్: స్వశక్తి సంఘాల పుస్తకాల నిర్వహణ సక్రమంగా చేపట్టాలని ఐకేపీ ఏపీడీ చరణ్దాస్ అన్నారు. జగిత్యాల మండల ఐకేపీ కార్యాలయంలో స్వశక్తి సంఘాల ఆడిట్, సీఆర్పీలకు శిక్షణ తరగతులు నిర్వహించారు.
Thu, Apr 17 2025 01:55 AM -
ఉన్నత పదవిని కట్టబెట్టిన పార్టీని కాదని, అధికారం కోసం బీజేపీ పంచన చేరిన ఆదోని మునిసిపల్ చైర్పర్సన్ బోయ శాంతకు వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు గుణపాఠం చెప్పారు. అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి ఆమెను పదవి నుంచి దింపేశారు. ఆ పార్టీకే చెందిన బోయ లోకేశ్వరిని చైర్
వైఎస్సార్సీపీలో గెలిచి
బీజేపీ పంచన చేరిన ఆదోని మునిసిపల్ చైర్పర్సన్ శాంత
● ఎమ్మెల్యే పార్థ సమక్షంలో
బీజేపీ కండువా వేసుకున్న
Thu, Apr 17 2025 01:55 AM -
ఆయకట్టులో పారింది కన్నీళ్లే!
సమావేశాల్లో ఎవరేమన్నారంటే ...
Thu, Apr 17 2025 01:55 AM