Telangana News
-
సీఎం రేవంత్ కంటే నాకే ఎక్కువ నచ్చింది: చిరంజీవి
సాక్షి, హైదరాబాద్: ఎక్స్పీరియం పార్క్ హైదరాబాద్కు తలమాణికంగా మారుతుందన్నారు మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi). ఇక్కడ ఏర్పాటు చేసిన చెట్లు తనను ఎంతగానో అట్రాక్ట్ చేస్తున్నాయన్నారు. చిలుకూరులోని ప్రొద్దుటూరు వెస్ట్రన్ సెంటర్లో ఎక్స్పీరియం పార్క్ను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి చిరంజీవి అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. రాందేవ్ 2000వ సంవత్సరంలో ఈ పార్క్ మొదలు పెట్టారు. ఆయన చాలా రీసెర్చ్ చేసి విదేశాల నుంచి మొక్కలు తెచ్చి నాటారు. అద్భుతమైన కళాఖండాన్ని నిర్మించారు. ముఖ్యమంత్రి ఈ పార్క్ను చూసి ముచ్చట పడ్డారు. అయితే ఈ పార్క్ మీకంటే ముందు నాకు చాలా బాగా నచ్చింది. ఈ పార్క్లో వెడ్డింగ్స్, ఈవెంట్స్ ప్లాన్ చేసుకోవచ్చు. ఈ ఉద్యానవనం వల్ల చాలామంది ఉపాధి దొరుకుతుంది అని ఆకాంక్షించారు.చదవండి: ధనుష్ Vs నయనతార.. హీరోకు మద్దతిచ్చిన కోర్టు! -
అల్లు అర్జున్ను అరెస్ట్ చేయడం కరెక్టే: పవన్ కల్యాణ్
సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట (Sandhya Theatre stampede case) ఘటనపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, హీరో పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) స్పందించారు. అల్లు అర్జున్ను అరెస్ట్ చేయడం కరెక్టేన్నారు. ఘటన జరిగిన రెండో రోజే బాధిత కుటుంబాన్ని పరామర్శించి మాట్లాడుంటే ఇంత జరిగేది కాదన్నారు. బన్నీ గోటితో పోయేదాన్ని గొడ్డలిదాకా తెచ్చుకున్నాడని విమర్శించారు.ప్రతి హీరో అదే చేయాలనుకుంటాడుసోమవారం నాడు మీడియాతో చిట్చాట్లో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. ప్రతి హీరో తన సినిమాపై ప్రేక్షకులు ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలనుకుంటారు. అలాగే తన అభిమానులకు అభివాదం చేయాలనుకుంటారు. అయితే థియేటర్కు వెళ్లేముందే అల్లు అర్జున్ (Allu Arjun) అక్కడి ఏర్పాట్లు చూసుకోవాల్సింది. ఇంటికి వెళ్లి పరామర్శించాల్సిందిఅభిమాని చనిపోయినప్పుడు వెంటనే వారి ఇంటికి వెళ్లి పరామర్శించాల్సింది. ఇక్కడ మానవతా దృక్పథం లోపించినట్లయింది. రెండో రోజే వెళ్లి మాట్లాడుంటే ఇంత జరిగేది కాదు. అల్లు అర్జున్ కాకపోయినా కనీసం టీమ్ అయినా సంతాపం చెప్పాల్సింది. అలాగే సారీ చెప్పడానికి పలు విధానాలుంటాయి. తన పేరు చెప్పలేదని రేవంత్.. బన్నీని అరెస్టు చేశారనడం కూడా పెద్ద తప్పు. రేవంత్ ఆ స్థాయి దాటిన బలమైన నేత. తొక్కిసలాటమనమెంత ప్రముఖులమైనా న్యాయం అందరికీ సమానమే అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. కాగా డిసెంబర్ 4న పుష్ప 2 ప్రీమియర్స్లో సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందిన విషయం తెలిసిందే! ఈ ఘటనపై పోలీసులు థియేటర్ యాజమాన్యంతోపాటు అల్లు అర్జున్పైనా కేసు నమోదు చేశారు. చదవండి: సంధ్య థియేటర్: పవన్ కల్యాణ్ ఎవర్గ్రీన్ రికార్డ్ను కొట్టేసిన 'పుష్ప' -
సీఎం రేవంత్తో భేటీ.. అందుకే చిరంజీవి రాలేదు!
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో టాలీవుడ్ ప్రముఖులు భేటీ అయ్యారు. గురువారం ఉదయం బంజారాహిల్స్లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఎఫ్డీసీ ఛైర్మన్ దిల్రాజు ఆధ్వర్యంలో సుమారు 50 మంది సీఎంతో సమావేశమయ్యారు. ఈ భేటీలో తెలుగు దర్శక నిర్మాతలతో పాటు హీరోలు నాగార్జున, వెంకటేశ్, కిరణ్ అబ్బవరం తదితరులు పాల్గొన్నారు. (చదవండి: ఈ విషయంలో సినీ హీరోలదే బాధ్యత: సీఎం రేవంత్)అయితే ఇండస్ట్రీకి పెద్దన్నగా ఉండే చిరంజీవి(Chiranjeevi) మాత్రం సీఎం భేటీకి దూరంగా ఉన్నాడు. దీంతో సోషల్ మీడియాలో రకరకాల పుకార్లు చక్కర్లు కొడుతున్నాడు. చిరంజీవి కావాలనే కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి భేటీకి దూరంగా ఉన్నారంటూ నెట్టింట ప్రచారం జరుగుతోంది. కానీ వాస్తవం ఏంటంటే.. ప్రస్తుతం చిరంజీవి హైదరాబాద్లోనే లేరు. అందుకే చిరంజీవి సీఎం భేటీకి హాజరు కాలేదని ఆయన పీఆర్ వర్గాలు చెబుతున్నాయి.స్నేహం కోసం చెన్నై.. ఇండస్ట్రీలో ఎలాంటి సమస్యలు వచ్చినా చిరంజీవి ముందు ఉండేవాడు. గతంలో అనేక సార్లు ఇండస్ట్రీ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించాడు. అయితే ఇటీవల టాలీవుడ్లో జరుగుతున్న పరిమాణాలు అందరికి తెలిసిందే. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం..అసెంబ్లీలో సీఎం రేవంత్ సినీ స్టార్లపై కామెంట్స్ చేయడంతో తెలంగాణ ప్రభుత్వానికి, టాలీవుడ్ మధ్య గ్యాప్ వచ్చింది. దీంతో ఎఫ్డీసీ ఛైర్మన్ దిల్రాజు రంగంలోకి దిగి సీఎంతో సమావేశం ఏర్పాటు చేయించాడు. అయితే ఈ భేటీలో చిరంజీవి కూడా పాల్గొంటారని ప్రచారం జరిగింది. నిన్నటి వరకు చిరంజీవి హైదరాబాద్లోనే ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ముందుగా ఖరారు చేసుకున్న షెడ్యూల్ ప్రకారం చిరంజీవి చెన్నై వెళ్లారు. అక్కడ తన స్నేహితుడి కొడుకు పెళ్లి వేడుకలో పాల్గొననున్నారు. ఆ కారణంతోనే చిరంజీవి సీఎం భేటీకి హాజరు కాలేకపోయాడని ఆయన పీఆర్ టీమ్ చెప్పింది. 👉: (ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ఓవరాక్షన్ చేస్తే తాట తీస్తాం.. హైదరాబాద్ సీపీ సీరియస్ వార్నింగ్
సంధ్య థియేటర్ వివాదం చిలికి చిలికి గాలివానలా మారుతోంది. తొక్కిసలాట ఘటన గురించి తనకు పోలీసులు సమాచారం అందించలేదని అల్లు అర్జున్ చెప్తోంటే.. ఒక మహిళ చనిపోయిందన్న విషయం కూడా హీరోకు తెలియజేశామని పోలీసులు అంటున్నారు. అయినా సరే పట్టించుకోకుండా తన సినిమా పూర్తయ్యేవరకు అల్లు అర్జున్ అక్కడే ఉంటానన్నాడని తెలిపారు.బౌన్సర్లకు వార్నింగ్పదిహేను నిమిషాల తర్వాత థియేటర్ నుంచి బయటకు వచ్చేశాడన్నారు. ఈ మేరకు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ పది నిమిషాల వీడియో రిలీజ్ చేశారు. ప్రస్తుతం సంధ్య థియేటర్ కేసు కోర్టు పరిధిలో ఉన్నందున ఎక్కువగా మాట్లాడలేనన్నారు. అలాగే బౌన్సర్లకు, బౌన్సర్ల ఏజెన్సీలకు వార్నింగ్ ఇచ్చారు. పోలీసులనే తోసుకుని వెళ్తున్న బౌన్సర్లకు అడ్డుకట్ట వేసే అవసరం ఉందన్నారు.(చదవండి: ఒకరు చనిపోయారని చెప్పినా అల్లు అర్జున్ సినిమా చూశాకే వెళ్తానన్నారు: ఏసీపీ)వారిదే పూర్తి బాధ్యతపోలీసులపై, పబ్లిక్పై చేయి వేసినా, ముట్టుకున్నా వారిని వదిలిపెట్టమన్నారు. జనాలను తోసేస్తే తాట తీస్తామని హెచ్చరించారు. ఎక్కడైనా ఓవరాక్షన్ చేస్తే కఠిన చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు. బౌన్సర్లను పెట్టుకున్న వారిదే పూర్తి భాధ్యత అని సీవీ ఆనంద్ స్పష్టం చేశారు. చదవండి: ఫ్యాన్స్కు అల్లు అర్జున్ రిక్వెస్ట్.. అప్రమత్తంగా ఉండాలని ట్వీట్ -
5 లక్ష్యాలతో కాంగ్రెస్.. తెలంగాణ అప్పుల పాలు చేసి ఫామ్ హౌస్ లో రిలాక్స్
-
కాంగ్రెస్ పాలనపై బీజేపీ చార్జ్షీట్
-
నేడు పాలమూరులో రైతు పండుగ బహిరంగసభ.. హాజరుకానున్న తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి.. ఇంకా ఇతర అప్డేట్స్
-
ఫుడ్ పాయిజన్ ఘటనలపై సీఎం రేవంత్ ఆగ్రహం
-
తప్పిన పెను ప్రమాదం
-
లగచర్ల ఘటనపై సమీక్ష.. పరారీలో ఉన్నవారి కోసం ప్రత్యేక బృందాలు గాలింపు
-
శ్రీకృష్ణ ట్రావెల్స్ బస్సులో భారీ చోరీ
-
మైనర్ కారు డ్రైవింగ్.. యువతి బలి
-
కాంసన్ హైజెన్ పరిశ్రమలో అగ్నిప్రమాదం..
-
సామాజిక న్యాయం జరగాలంటే కులగణన అవసరం
-
ప్రధాని మోదీ వ్యాఖ్యలకు సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్
-
రేవంత్ రెడ్డి పదవిపై బీజేపీ Vs కాంగ్రెస్
-
కొడుకు, కోడలు కలిసి తండ్రిపై దాడి
-
తెలంగాణలో గ్రూప్ -1 టెన్షన్..టెన్షన్
-
మూసీపై కేటీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్
-
సీఎం రేవంత్ కు హరీష్ రావు కౌంటర్
-
మూసీ ప్రక్షాళనపై అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం
-
తెలంగాణలో బతుకమ్మ పండుగ సందడి
-
కాసేపట్లో హైకోర్టుకు 'హైడ్రా' కమిషనర్ రంగనాథ్
-
హైడ్రాకు ఇక పూర్తి స్వేచ్ఛ... సంస్థకు చట్టబద్ధత కల్పించాలని తెలంగాణ కేబినెట్ సమావేశంలో నిర్ణయం.. ఇంకా ఇతర అప్డేట్స్
-
భారీ ఎత్తున ఆందోళనకు సిద్ధమైన కౌశిక్ రెడ్డి
-
తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసిన గాంధీ, కౌశిక్ రెడ్డి ఎపిసోడ్
-
పాడి కౌశిక్ రెడ్డి ఇంటికెళ్లి సినిమా చూపిస్తా
-
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు
-
ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై నేడు హైకోర్టు తుది తీర్పు
-
ఆక్రమణలపై హైడ్రా దూకుడు
-
హైదరాబాద్ లో ఇన్వెస్ట్ మెంట్ పేరుతో భారీ మోసం
-
తెలంగాణకు వరద భయం
-
సీఎం సోదరుడు ఇంటికి హైడ్రా నోటీసులు
-
తెలంగాణను వణికిస్తున్న విషజ్వరాలు
-
కమలం 'హైడ్రా'మా
-
ప్రభుత్వం రాజకీయ కక్షసాధింపులకు పాల్పడుతోంది: పల్లా
-
మిసెస్ సౌత్ ఇండియా 2024 కిరీటం దక్కించుకున్న వర్షారెడ్డి
-
ఉత్తర తెలంగాణ నేతకు పీసీసీ చీఫ్..
-
రాజ్యసభ అభ్యర్థిగా అభిషేక్ సింఘ్వీ
-
రాజ్యసభ అభ్యర్థిగా అభిషేక్ సింఘ్వీ
-
సీఎం రేవంత్ రెడ్డి తొలి భేటీ..
-
తెలంగాణ హైకోర్టులో మార్గదర్శికి ఎదురుదెబ్బ
-
బీజేపీలో బీఆర్ఎస్ విలీనం.. రేవంత్ సంచలన కామెంట్స్
-
హైదరాబాద్ ను కుమ్మేసిన కుండపోత వర్షం
-
సీఎం రేవంత్ కు గ్రాండ్ వెల్కమ్
-
HYDRA పరిధిలో కొనసాగుతున్న హైడ్రా యాక్షన్
-
సీతారామ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి సిద్ధం
-
హలో..రాహుల్ జీ.. కేటీఆర్ సెటైర్లు
-
రేవంత్ వ్యాఖ్యలు.. సబిత కన్నీరు
-
నేను చెప్పేటప్పుడు మధ్యలో రాకు
-
బడ్జెట్ పై తెలంగాణ నేతల రియాక్షన్
-
రుణమాఫీకి రూ.30వేల కోట్లు..
-
హైదరాబాద్ లో విషాదం
-
Watch Live: తెలంగాణ బడ్జెట్ 2024
-
నేడు తెలంగాణ బడ్జెట్
-
భారీ వరదతో పెరుగుతున్న మిడ్ మానేరు నీటి మట్టం
-
మరో రెండు రోజులు వానలే వానలు..
-
Heavy Rains: హుసేన్ సాగర్ కు పోటెత్తిన వరద..
-
సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల సందడి
-
నిండుకుండలా మేడిగడ్డ బ్యారేజీ
-
రైతు రుణమాఫీపై రగడ !
-
సాగునీటి ప్రాజెక్టులపై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్
-
తెలంగాణలో డీఎస్సీ ఎగ్జామ్స్ షురూ
-
తెలంగాణ వ్యాప్తంగా పలు చోట్ల ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు
-
తెలంగాణ బీజేపీ అధ్యక్ష నియామకంపై సస్పెన్స్
-
Big Question: గుంపు కట్టిన ఫిరాయింపులు.. ఏం జరుగుతోంది ?
-
భాగ్యనగరంలో బోనాల సందడి
-
అశ్వారావుపేట ఎస్సె శ్రీరాముల శ్రీనివాస్ మృతి
-
లాస్య నందిత మృతిపై కౌన్సిల్ సంతాపం
-
కేసీఆర్ కు సీతక్క లీగల్ నోటీసులు
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కొత్త ట్విస్ట్
-
మెట్టుగూడ వద్ద రైలులో మంటలు..
-
2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ ?
-
డ్రగ్స్ ఉచ్చులో డీజే సిద్ధార్థ్
-
ఎన్నికల వరకే రాజకీయాలు.. ఎన్నికల తర్వాత అభివృద్దే తారక మంత్రం
ఎన్నికల వరకే రాజకీయాలు.. ఎన్నికల తర్వాత అభివృద్ధిపై దృష్టి సారిస్తామని బీజేపీ ఎంపీ బండి సంజయ్ అన్నారు.కేంద్రమంత్రివర్గంలోకి తెలంగాణ బీజేపీ నుంచి ఎంపీలు కిషన్ రెడ్డి, బండి సంజయ్కు అవకాశం లభించింది. ఆదివారం సాయంత్రం ప్రధానిగా మోదీతో పాటు సుమారు 30 మంది కేంద్రమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. వీరిలో తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి, బండిసంజయ్లు ఉన్నారు. ఈ మేరకు పీఎంవో నుంచి వారికి సమాచారం వచ్చింది.ఈ సందర్భంగా ఎంపీ బండి సంజయ్ కేంద్రంలో సహాయ మంత్రిగా ప్రమాణం స్వీకారం చేయడంపై సంతోషం వ్యక్తం చేశారు. మంత్రిగా ఒక రోడ్డు మ్యాప్ తయారు చేసుకొని పనిచేస్తా. కష్టపడి పనిచేస్తే పదవులు వస్తాయి అనే దానికి ఇదే సంకేతం.వికసిత్ భారత్ లక్ష్యంగా పనిచేస్తాం. ఎన్నికల వరకే రాజకీయాలు. ఎన్నికల తర్వాత అభివృద్దే తారక మంత్రంగా పనిచేస్తామని బండి సంజయ్ స్పష్టం చేశారు. -
వికారాబాద్ జిల్లా గడిసింగాపూర్ గ్రామంలో లారీ బీభత్సం
-
తెలంగాణలో ఫలించిన ఎగ్జిట్ పోల్స్
-
తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో హోరాహోరీ పోరు
-
దశాబ్ది ఉత్సవాలకు సిద్ధం
-
నేడో, రేపో ఏపీని తాకనున్న నైరుతి రుతుపవనాలు
-
పత్తి విత్తనాల కొరత ?..మంత్రి తుమ్మల రియాక్షన్
-
కేబినెట్ భేటీ వాయిదా.. కారణం ఇదే..
-
టాప్ 50 హెడ్లైన్స్@07:30 AM 23 April 2024
-
నీ చరిత్ర మర్చిపోకు రేవంత్: డీకే అరుణ
-
రాజ్యాంగం మార్చేస్తాం.. ఈ ఎన్నికల తర్వాత అన్నీ ఛేంజ్
-
"జై శ్రీరామ్..జై శ్రీరామ్.." కేటీఆర్ ప్రత్యేక పూజలు
-
చర్లపల్లి జైలులో బెడ్ రూమ్.. కేసీఆర్ ని చూస్తే జాలేస్తుంది..!
-
లోక్సభ ఎన్నికలపై రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు
-
మార్నింగ్ ప్రైమ్ టైం@10:40AM 16 April 2024
-
సాక్షి స్పీడ్ న్యూస్@07:45AM 16 April 2024
-
అంబేడ్కర్ అన్నివర్గాలకు ఆదర్శమూర్తి : మంత్రి పొన్నం
కరీంనగర్: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 133వ జయంతిని ఆదివారం జిల్లావ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఆయనకు నివాళి అర్పించారు. అంబేడ్కర్ అన్నివర్గాలకు ఆదర్శమూర్తి అని మంత్రి పొన్నం ప్రభాకర్ కొనియాడారు. నగరంలోని కోర్టు చౌరస్తా వద్ద ఉన్న అంబేడ్కర్ విగ్రహానికి మంత్రి పొన్నం ప్రభాకర్, కలెక్టర్ పమేలా సత్పతి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మేయర్ సునీల్రావు, జెడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ, మాజీ జెడ్పీ చైర్పర్సన్ తులఉమ, కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్, డీసీసీ అధ్యక్షుడు, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్రెడ్డి, పీసీసీ కార్యదర్శి వైద్యుల అంజన్కుమార్ వేర్వేరుగా పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా అంబేడ్కర్ దేశానికి అందించిన సేవలను కొనియాడారు. ఆయన మార్గంలో నడవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఆర్వో పవన్ కుమార్, ఆర్డీవో కే.మహేశ్వర్, సోషల్ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ నతానియల్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ నాగార్జున, డీఆర్డీవో శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. ఇవి చదవండి: అంధులపై ఎందుకీ బ్రహ్మాస్త్రం! అసలేం జరిగింది? -
లోక్ సభ ఎన్నికల్లో కావ్య భారీ మెజారిటీతో గెలుస్తారు: శ్రీహరి
-
బీజేపీకి కాంగ్రెస్ సపోర్ట్? హరీష్ రావు సంచలన కామెంట్స్
-
అడ్డంగా ఇరుక్కున్న కవిత! పోలీసుల చేతిలో వాట్సాప్ చాట్
-
కవిత పూర్తి పాత్రను బయటపెట్టిన సీబీఐ
-
జమ్మూ కాశ్మీర్ కు మోడీ గుడ్ న్యూస్..!
-
సాక్షాలతో కవితని కస్టోడియల్ ఇంటరాగేషన్
-
చల్లబడిన వాతావరణం.. నాలుగు రోజులు వర్షాలు
-
బుచ్చిబాబు వాట్సాప్ చాట్ లో సంచలన నిజాలు
-
సాక్షి స్పీడ్ న్యూస్@07:30 AM 12 April 2024
-
జోస్యం తెల్వని సిలుక పీకే పై విజయశాంతి ఫైర్
-
Phone Tapping: రాధాకిషన్ రావు రిమాండ్ పొడిగింపు
-
టాప్ 50 హెడ్లైన్స్@12:45PM 09 April 2024
-
సాక్షి స్పీడ్ న్యూస్@7AM 09 April 2024
-
Kavitha Bail: ఎమ్మెల్సీ కవితకు ఊహించని షాక్
-
కవితకు బిగ్ షాక్.. బెయిల్ నిరాకరణ
-
తెలంగాణకు చల్లని కబురు
-
BRS ఎమ్మెల్యే మల్లారెడ్డి కుమారుడు మహేందర్ రెడ్డికి షాక్
-
Telangana : గుడ్ న్యూస్.. రేపటి నుంచి వర్షాలు
-
కవిత లిక్కర్ కేసు లో దూకుడు పెంచిన సీబీఐ
-
ఎన్నికల బాండ్లు.. ఆర్బీఐ గవర్నర్ కీలక వ్యాఖ్యలు
-
కరీంనగర్ జిల్లాలో కేసీఆర్ పొలంబాట
-
IPL 2024: క్రికెట్ అభిమానులకు ఆర్టీసి ఎండీ సజ్జనార్ గుడ్ న్యూస్..
ఐపీఎల్-2024 సందర్భంగా హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో ఈరోజు (05-04-2024) సన్రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ చెన్నై సూపర్కింగ్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ని వీక్షించడానికి భారీగా అభిమానులు వెళ్లనున్నారు. దీంతో స్టేడియం పరసర ప్రంతాల్లో సాధారణ ప్రయాణీకులకు ఎదురయ్యే ఇబ్బందులను గురించి ట్విట్టర్ లో ఆర్టీసి ఎండీ సజ్జనార్ "ఇవాళ ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో సన్ రైజర్స్ #Hyderbad వర్సెస్ #Chennai సూపర్ కింగ్స్ మధ్య జరగబోయే #IPL మ్యాచ్ కు మీ సొంత వాహనాల్లో వెళ్లి ట్రాఫిక్ అంతరాయానికి కారణం కాకండి. ప్రజా రవాణా వ్యవస్థను వినియోగించుకుని సాధారణ వాహనదారులకు అసౌకర్యం కలగకుండా ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టండి. ఈ మ్యాచ్ ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు వెళ్లే క్రికెట్ అభిమానుల కోసమే హైదరాబాద్ లోని ప్రధాన ప్రాంతాల నుంచి 60 ప్రత్యేక బస్సులను ఉప్పల్ స్టేడియానికి #TSRTC నడుపుతోంది. ఈ బస్సులు సాయంత్రం 6 గంటలకు ప్రారంభమై.. తిరిగి రాత్రి 11:30 గంటలకు స్టేడియం నుంచి బయలుదేరుతాయి. వీటిని ఉపయోగించుకుని క్షేమంగా స్టేడియానికి వెళ్లి క్రికెట్ మ్యాచ్ ని వీక్షించాలని #TSRTC యాజమాన్యం కోరుతోందని తెలిపారు". క్రికెట్ అభిమానులకు విజ్ఞప్తి!? ఇవాళ ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో సన్ రైజర్స్ #Hyderbad వర్సెస్ #Chennai సూపర్ కింగ్స్ మధ్య జరగబోయే #IPL మ్యాచ్ కు మీ సొంత వాహనాల్లో వెళ్లి ట్రాఫిక్ అంతరాయానికి కారణం కాకండి. ప్రజా రవాణా వ్యవస్థను వినియోగించుకుని సాధారణ వాహనదారులకు అసౌకర్యం కలగకుండా… pic.twitter.com/FxQT9joKAl — VC Sajjanar - MD TSRTC (@tsrtcmdoffice) April 5, 2024 -
టాప్ 30 న్యూస్@11:15AM 05 April 2024
-
కవిత కొడుకు పరీక్షల భయంలో ఉన్నాడు, బెయిల్ ఇవ్వండి
-
పోలీస్ విచారణ లో రాధాకిషన్ రావు కస్టడీ లో కీలక అంశాలు
-
ఎల్బీ నగర్ విషాదంలో షాకింగ్ ట్విస్ట్..!
-
టాప్ 30 న్యూస్@07:30AM 02 April 2024
-
కవిత బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా
-
సాక్షి స్పీడ్ న్యూస్@03:15PM 29 March 2024
-
రైతుల పరిస్థితి చూస్తే గుండె తరుక్కుపోతోంది : కేటీఆర్
-
యువతి బ్లాక్ మెయిల్తో.. యువకుడు తీవ్ర నిర్ణయం..!
కరీంనగర్: కరీంనగర్ తీగల వంతెన వద్ద సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం మల్లాపూర్కు చెందిన దూది రాజశేఖర్రెడ్డి (28) బుధవారం పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకున్నాడు. తన ఆత్మహత్యకు ఓ యువతి కారణమంటూ సూసైడ్ నోట్ రాశాడు. ఆరేళ్లుగా కరీంనగర్లోని ఓ హోటల్లో పనిచేస్తున్న రాజశేఖర్రెడ్డికి ఇటీవల పెళ్లి సంబంధం చూశామని తండ్రి దూది రఘుపతిరెడ్డి తెలిపారు. అయితే అదే హోటల్లో పనిచేస్తున్న ఓ యువతి బ్లాక్ మెయిల్ చేస్తూ తన కుమారుడిని పెళ్లి చేసుకోకుండా అడ్డుకునే ప్రయత్నం చేసిందన్నారు. ఈ నెల 23న నలుగురు వ్యక్తులతో కలిసి మల్లాపూర్ గ్రామానికి వచ్చి పరువు తీసిందని ఆరోపించారు. మళ్లీ గ్రామానికి వస్తానని బెదిరించడంతో పరువు పోతుందనే భయంతో కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడని పేర్కొన్నారు. బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కరీంనగర్ వన్టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇవి చదవండి: హత్య చేసింది ‘తమ్ముడే’ -
కెజ్రివాల్ భార్య సంచలన ప్రకటన
-
తీహార్ జైలుకు కల్వకుంట్ల కవిత
-
గోవా నుంచి నగరానికి డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఇద్దరు అరెస్ట్
-
సాక్షి స్పీడ్ న్యూస్@07:45 AM 26 March 2024
-
హోలీ పండుగ మిగిల్చిన విషాదం!
ఆదిలాబాద్: పండుగ పూట ఆ కుటుంబంలో తీరని విషాదం నింపింది. హోలీ ఆడుకుని స్నేహితులతో కలిసి కాలువలో స్నానానికి వెళ్లి ఈత రాక ఇంటర్మీడియెట్ విద్యార్థి నీటమునిగి చనిపోయిన ఘటన దండేపల్లి మండలంలో చోటు చేసుకుంది. దండేపల్లి ఎస్సై స్వరూప్రాజ్ కథనం ప్రకారం.. జన్నారం మండలం ధర్మారం గ్రామానికి చెందిన గోపులపురం ప్రసాద్, అశ్విని దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ప్రసాద్ ఉపాధి కోసం గల్ఫ్ దేశానికి వెళ్లాడు. ఇంటర్మీడియెట్ విద్యార్థి, పెద్ద కుమారుడు కార్తీక్(18) గత ఐదు రోజుల క్రితం తల్లి అశ్వినితో కలిసి దండేపల్లి మండలం పాత మామిడిపల్లిలోని అమ్మమ్మ ఇంటికి వచ్చారు. సోమవారం హోలీ సందర్భంగా స్నేహితులతో కలిసి ఆడుకున్నాడు. అనంతరం వారితో కలిసి తానిమడుగు వద్ద గూడెం ఎత్తిపోతల డెలివరీ పాయింట్ వద్ద కడెం ప్రధాన కాలువలో స్నానం చేసేందుకు వెళ్లాడు. దీంతో అతనికి ఈత రాకపోవడంతో నీటిలో మునిగిపోయాడు. గమనించిన స్నేహితులు వెంటనే అతన్ని బయటకు తీశారు. అపస్మారక స్థితిలో ఉన్న అతన్ని వెంటనే మేదరిపేటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకువచ్చారు. పరీక్షించిన వైద్యులు మృతిచెందినట్లు నిర్ధారించారు. దీంతో శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం లక్సెట్టిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తల్లి ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెల్లడించారు. అమ్మమ్మ ఇంటికి వచ్చి.. ఇంటర్ పరీక్షలు ముగియడంతో, కాలేజీకి సెలవులు వచ్చాయి. కార్తీక్ తన తల్లి అశ్వినితో కలిసి ఐదు రోజుల క్రితం పాతమామిడిపల్లిలోని అమ్మమ్మ ఇంటికి వచ్చి సంతోషంగా స్నేహితులతో గడుపుతున్నాడు. ఇంతలో సోమవారం హోలీ పండుగ రావడంతో, స్నేహితులతో కలిసి హోలీ ఆడుకున్నాడు. స్నానం కోసం కాలువ వద్దకు వెల్లిన అతను స్నానం చేసేందుకు నీటిలో దిగాడు. ఈత రాక నీటిలో మునిగి చనిపోయాడు. కుటుంబీకులు కన్నీరు మున్నీరవుతున్నారు. కొడుకుపై పెట్టుకున్న ఆశలు అతని అకాల మృతితో ఆవిరయ్యాయి. ఆదిలాబాద్లో మరో విద్యార్థి.. పండుగ పూట స్నానానికి వెళ్లి వాగులో గల్లంతై విద్యార్థి మృతి చెందిన ఘటన జిల్లా కేంద్రంలో విషాదం నింపింది. ఆదిలాబాద్రూరల్ మండలం భీంసరి శివారులో గల వాగులో స్నానానికి వెళ్లి గుమ్ముల సాత్విక్ (14) అనే విద్యార్థి మృతి చెందాడు. ఎస్సై ముజాహిద్, స్థానికుల కథనం ప్రకారం.. ఆదిలాబాద్ పట్టణంలోని జై జవాన్నగర్ కాలనీకి చెందిన గుమ్ముల స్వర్ణలతకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. మృతుడి తల్లిదండ్రుల మధ్య మనస్పర్థలు రావడంతో వారికి కొన్నేళ్ల క్రితం విడాకులయ్యాయి. ఇద్దరి పిల్లలను తల్లి ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ పోషిస్తోంది. చిన్నారులిద్దరూ పట్టణంలోని తిర్పెల్లి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు. సాత్విక్ సోమవారం హోలీ సంబరాలు చేసుకొని అనంతరం స్నానానికి మిత్రులతో కలిసి వాగుకు వెళ్లాడు. స్నేహితులంతా వాగు ఒడ్డున నిలబడి ఉండగా.. స్నానం చేస్తానని సాత్విక్ అందులోకి దూకాడు. ఈత రాకపోవడంతో గల్లంతయ్యాడు. ఈతగాళ్లు బయటకు తీసి చికిత్స నిమిత్తం రిమ్స్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. ఇవి చదవండి: హోలీ వేళ.. నాలుగు కుటుంబాల్లో విషాదం! -
హోలీ ఆడి.. దావత్ కోసమని వెళ్లి..
కరీంనగర్: హోలీ పండగపూట రాయికల్ పట్టణంలో విషాదం చోటుచేసుకుంది. హోలీ వేడుకల్లో స్నేహితులతో గడిపిన పట్టణానికి చెందిన నర్ర నగేశ్(21) వ్యవసాయ బావిలో పడి మృతిచెందాడు. స్థానికుల కథనం ప్రకారం.. నగేశ్ తన నలుగురు స్నేహితులతో కలిసి సోమవారం హోలీ వేడుకల్లో పాల్గొన్నాడు. అనంతరం దావత్ కోసమని పట్టణ శివారులోని ఓ మామిడితోటకు వెళ్లారు. నగేశ్ బహిర్భూమికోసం వ్యవసాయ బావి వద్దకు వెళ్లాడు. ఎంతకూ తిరిగిరాకపోవడంతో స్నేహితులు కుటుంబ సభ్యులు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. అందరూ కలిసి గాలించగా.. బావిలో శవమై కనిపించాడు. ఇవి చదవండి: హోలీ వేళ.. నాలుగు కుటుంబాల్లో విషాదం! -
రాజకీయాల్లో ఫోన్ ట్యాపింగ్ ప్రకంపనలు.. అసలు ట్యాపింగ్ అంటే ఏంటీ?
-
అయోధ్య బాల రామ్ ప్రత్యేక ఆకర్షణ బోర్డర్ లో హోలీ సంబరాలు
-
విశాఖ ఆశించాను కానీ.. ఎంపీ సీట్ పై జీవీఎల్ కామెంట్స్
-
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కవిత ఆడపడుచు చుట్టూ బిగుస్తున్న ఉచ్చు
-
లిక్కర్ స్కాంలో తెరపైకి కొత్త పేరు.. కవిత బంధువుపై ఈడీ ఫోకస్
-
సీఎం కేజ్రీవాల్ అరెస్ట్.. ఢిల్లీలో టెన్షన్ టెన్షన్
-
కాంగ్రెస్ లో చేరనున్న మేయర్ విజయలక్ష్మి
-
ప్రణీత్ రావు పిటిషన్ ను కొట్టేసిన తెలంగాణ హై కోర్ట్
-
తెలంగాణలో రెండో రోజు NDSA బృందం పర్యటన
-
త్వరలో కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థుల మూడో జాబితా
-
టాప్ 30 హెడ్లైన్స్@11:30AM 21 March 2024
-
సాక్షి స్పీడ్ న్యూస్@07:45 AM 21 March 2024
-
బీజేపీ లో రీ-జాయిన్ ఐన గవర్నర్ తమిళసై ఆసక్తి కర వ్యాఖ్యలు
-
నోరు జారిన రేవంత్ ప్రకృతి తో జాగ్రత్తగా ఉండాలి కదా మరి ..!
-
ఫోన్ ట్యాపింగ్ కేసు... వెలుగులోకి సంచలన నిజాలు
-
తెలుగు రాష్ట్రాలకు వర్షాలు
-
ఈడీ చర్యలు రాజ్యాంగ విరుద్ధం
-
ఎలక్టోరల్ బాండ్స్ అంటే ఏమిటి?
-
కవిత పిటిషన్పై నేడు సుప్రీంలో విచారణ
-
కేరళ రోడ్షోలో ప్రధాని మోదీ
-
నాడు బూతులు తిట్టిన నోటితో నేడు మోడీపై పొగడ్తలు