పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రమైన పార్వతీపురం పట్టణ అభివృద్ధికి ప్రభుత్వం సంకల్పించింది.
●సన్యాసిరాజు స్మారక పార్కు రూ. 40 లక్షలతో అభివృద్ధి
●పార్వతీపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానాన్ని ప్రభుత్వ కార్యకలాపాలకు, విద్యార్థులకు సంబంధించి క్రీడలకు ఉపయోపడేలా అభివృద్ధి
●కొత్తవలస శ్రీవెంకటేశ్వర ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో క్రీడాసౌకర్యాలతో మైదానం రూపురేఖల మార్పు ●అమృత్ సరోవర్ పథకం ద్వారా చెరువుల అభివృద్ధి, వాకింగ్ ట్రాక్ నిర్మాణం
●పాతబస్టాండ్ నుంచి ఫ్లైఓవర్ వరకు రూ. 2కోట్ల వ్యయంతో రోడ్డు నిర్మాణం ●రూ.40 లక్షలతో పార్కుల అభివృద్ధికి
●రూ.2 కోట్లతో రహదారుల అభివృద్ధి ●రూ. 64.25కోట్లతో మల్టీస్పెషాల్టీ ఆస్పత్రి నిర్మాణం ●ప్రభుత్వమెడికల్ కళాశాలకు రూ.600కోట్లు మంజూరు
●పట్టణ పరిశుభ్రతకు 10 క్లాప్ వాహనాలు
గడపగడపకు మన ప్రభుత్వంలో పనులు
ప్రతిపాదిత పనులు : 1766
అంచనా వ్యయం : రూ. 44.73కోట్లు
పూర్తయినవి : 856
పురోగతిలో ఉన్నవి: : 910
ప్రాధాన్యతా భవనాల నిర్మాణం
గ్రామసచివాలయాలు : 311
రైతు భరోసా కేంద్రాలు : 301
వైఎస్సార్ హెల్త్ సెంటర్లు : 192
డిజిటల్ లైబ్రరీలు : 85 మంజూరు
బల్క్మిల్క్ కూలింగ్ సెంటర్లు : 19
ఆరోగ్య రక్షణకు అధిక ప్రాధాన్యం
ప్రాథఽమిక ఆరోగ్య కేంద్రాలు : 37
అందుబాటులో ఉన్న వైద్యులు : 83
యూపీహెచ్సీలు : 5
సీహెచ్సీలు : 3
108 వాహనాలు : 17
104 వాహనాలు : 31
తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్ : 16
ఏఎన్ఎంలు : 730మంది
ఎస్ఎన్సీయూ యూనిట్లు : 3
జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపులు : 292
ప్రయోజనం పొందిన వారు : 1,29,191 మంది
సాంకేతిక విప్లవం
గిరిజన ప్రాంతాల్లో 4జీ టవర్లు
సెల్ఫోన్ సిగ్నల్ వచ్చిన గ్రామాలు : 190
నిర్మాణంలో ఉన్న టవర్లు : 47
నిర్మాణం పూర్తయిన టవర్లు : 73
జిల్లా ఏర్పాటైన అనతి కాలంలోనే అభివృద్ధి పరంగా జరుగుతున్న పనులు, సంక్షేమ లబ్ధి ఎవరి వల్లనైతే సాకారమైందో గుర్తించి.. భవిష్యత్తులో మరింత అభిృవృద్ధిని చేయగలిగే వ్యక్తులను ఈ ఎన్నికల్లో ఎన్నుకునేందుకు సిద్ధంగా ఉన్నామ ని జిల్లా ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు.