మైనింగ్‌ మాఫియా పర్యావరణ విధ్వంసం | - | Sakshi
Sakshi News home page

మైనింగ్‌ మాఫియా పర్యావరణ విధ్వంసం

Published Sat, Mar 29 2025 11:01 PM | Last Updated on Sat, Mar 29 2025 11:01 PM

మైనిం

మైనింగ్‌ మాఫియా పర్యావరణ విధ్వంసం

రోలుగుంట మండలంలో 14 క్వారీల నిర్వహణలో అవకతవకలు

ప్రజల భద్రత విషయంలో బాధ్యత లేదు

రాత్రి సమయాల్లో టిప్పర్ల గోల

చోద్యం చూస్తున్న ప్రభుత్వ శాఖలు

తక్షణం చర్యలు తీసుకోండి

కలెక్టర్‌కు జనసేన నేత పి.వి.ఎస్‌.ఎన్‌.రాజు వినతి IIలో

పోలీస్‌ సిబ్బంది సమస్యలను తెలుసుకుంటున్న ఎస్పీ తుహిన్‌ సిన్హా

అనకాపల్లి: ఎస్పీ కార్యాలయలో శుక్రవారం పోలీస్‌ గ్రీవెన్స్‌ జరిగింది. ఎస్పీ తుహిన్‌ సిన్హా జిల్లాల్లో వివిధ పోలీస్‌ స్టేషన్లలో విధులు నిర్వహిస్తున్న పోలీసుల ఉద్యోగ, వ్యక్తిగత సమస్యలపై వినతులు స్వీకరించారు. పోలీస్‌ సిబ్బంది, హోంగార్డులు ఆరోగ్య, ఉద్యోగ, వ్యక్తిగత సమస్యలను ఎస్పీకి వివరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ తమ పరిధిలో ఉన్న సమస్యలను తక్షణమే పరిష్కరించడానికి కృషి చేస్తామన్నారు.

1న టెన్త్‌ సోషల్‌ పరీక్ష

అనకాపల్లి టౌన్‌: రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల 31న జరగాల్సిన పదో తరగతి సాంఘిక శాస్త్రం పబ్లిక్‌ పరీక్షను ఏప్రిల్‌ ఒకటవ తేదీకి వాయిదా వేశామని జిల్లా విద్యాశాఖాధికారి గిడ్డి అప్పారావునాయుడు తెలిపారు. రంజాన్‌ పర్వదినం ఈనెల 31న జరిగే అవకాశం ఉన్నందున పరీక్షను మంగళవారం నిర్వహిస్తున్నామని, ఈ మార్పును విద్యార్థులు, తల్లిదండ్రులు గమనించాలని ఆయన కోరారు.

మైనింగ్‌ మాఫియా పర్యావరణ విధ్వంసం 1
1/1

మైనింగ్‌ మాఫియా పర్యావరణ విధ్వంసం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement