కేఆర్‌ఎంబీకి ఏపీ ఈఎన్‌సీ లేఖ | AP ENC Letter To KRMB | Sakshi
Sakshi News home page

కేఆర్‌ఎంబీకి ఏపీ ఈఎన్‌సీ లేఖ

Sep 14 2021 10:55 AM | Updated on Sep 14 2021 11:40 AM

AP ENC Letter To KRMB - Sakshi

( ఫైల్‌ ఫోటో )

సాక్షి, విజయవాడ: శ్రీశైలం జల విద్యుత్‌ కేంద్రం కుడిగట్టు నుంచి విద్యుత్‌ ఉత్పత్తికి అనుమతి ఇవ్వాలని కేఆర్‌ఎంబీకి ఏపీ ఈఎన్‌సీ  నారాయణ రెడ్డి లేఖ రాశారు. మూడు, నాలుగు రోజుల్లో  శ్రీశైలం జలాశయానికి మిగులు జలాలు రానున్నందున ఏపీ ప్రభుత్వం అనుమతి కోరింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement