![Collector Says Allegations Regarding Deceased Of A Child In Prakasam At Rajupalem Were Untrue - Sakshi](/styles/webp/s3/article_images/2021/09/4/Sri%20Pravin%20Kumar.jpg.webp?itok=rMMN84QL)
ప్రకాశం: ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లాలో రాజుపాలెం పాఠశాలలో చిన్నారి మృతిపై ఆరోపణలు అవాస్తవమని జిల్లా కలెక్టర్ అన్నారు. స్కూల్ లేని ఆదివారం రోజు ఘటన జరినట్లు ఆయన పేర్కొన్నారు. ప్రైవేట్ స్కూల్ విద్యార్థి ఆడుకోవడానికి అక్కడకి వెళ్లినట్లు తెలిపారు. ఆ స్కూల్ భవనం వినియోగంలోనే లేదన్నారు. నాడు-నేడు కింద ఆ స్కూల్ను తీసుకోలేదని కలెక్టర్ వెల్లడించారు. పాడైపోయిన భవనాలను గుర్తించి కూల్చివేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment