ఆ తప్పుడు ప్రచారం నమ్మొద్దు.. | Covid State Nodal Officer Srikanth Serious On False Propaganda | Sakshi
Sakshi News home page

ఆ తప్పుడు ప్రచారం నమ్మొద్దు..

Published Sat, Apr 24 2021 2:35 PM | Last Updated on Sat, Apr 24 2021 6:29 PM

Covid State Nodal Officer Srikanth Serious On False Propaganda - Sakshi

కోవిడ్‌ పేషెంట్ల శవాలతో శ్మశాన వాటికలంటూ కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అసత్య ప్రచారాలతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారన్నారు

సాక్షి, విజయవాడ: గుణదల, కృష్ణలంక శ్మశాన వాటికలను క్షేత్రస్థాయిలో తనిఖీ చేశామని కోవిడ్‌ స్టేట్‌ నోడల్‌ అధికారి  ఆర్జ  శ్రీకాంత్‌ తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, కోవిడ్‌ పేషెంట్ల శవాలతో శ్మశాన వాటికలంటూ కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అసత్య ప్రచారాలతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారన్నారు. తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ఎల్లో మీడియా, సోషల్‌ మీడియా అసత్య ప్రచారాన్ని నమ్మొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.

చదవండి: మాటేసి ఉన్నాం.. మాస్క్‌ లేకుండా వచ్చారో జాగ్రత్త’’
ప్చ్‌.. ముహూర్తం బాగాలేదు.. ఈసారి ఇలా!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement