బాపట్ల కేంద్రీయ విద్యాలయంలో విద్యార్థులకు అస్వస్థత | Illness Of Students In Bapatla Kendriya Vidyalaya | Sakshi
Sakshi News home page

బాపట్ల కేంద్రీయ విద్యాలయంలో విద్యార్థులకు అస్వస్థత

Published Sat, Aug 24 2024 3:10 PM | Last Updated on Sat, Aug 24 2024 6:29 PM

Illness Of Students In Bapatla Kendriya Vidyalaya

సాక్షి, బాపట్ల: బాపట్ల కేంద్రీయ విద్యాలయంలో విద్యార్థులకు అస్వస్థతకు గురయ్యారు. కాఫీ పొడి, ఉప్పు, శానిటైజర్‌ను  ఓ విద్యార్థిని మిశ్రమంగా చేసింది. ఆ మిశ్రమాన్ని వాసన చూసిన 20 మందికి విద్యార్థులకు అస్వస్థత గురయ్యారు. ఊపిరి ఆడకపోవడంతో పలువురు ల్యాబ్‌ నుంచి బయటకు పరుగులు తీశారు. ఉపాధ్యాయులు వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

బాపట్ల కేంద్రీయ విద్యాలయంలో 20 మంది విద్యార్థులకు అస్వస్థత..

 

 

 

 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement