Kommineni Srinivasa Rao Take Charge As AP Press Academy Chairman - Sakshi
Sakshi News home page

ఏపీ ప్రెస్‌ అకాడమీ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన కొమ్మినేని శ్రీనివాసరావు

Nov 10 2022 12:18 PM | Updated on Nov 10 2022 4:28 PM

Kommineni Srinivasa Rao Took Charge Of AP Press Academy Chairman - Sakshi

సాక్షి, విజయవాడ: సీనియర్‌ జర్నలిస్ట్‌ కొమ్మినేని శ్రీనివాసరావు ఆంధ్రప్రదేశ్ ప్రెస్‌ అకాడమీ ఛైర్మన్‌గా గురవారం బాధ్యతలు తీసుకున్నారు.

ఈ కార్యక్రమంలో మంత్రులు అంబటి రాంబాబు, వేణుగోపాలకృష్ణ, ఎమ్మెల్సీలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, మాణిక్యవరప్రసాద్‌, అధికార భాషా సంఘం అధ్యక్షులు విజయ్ బాబు, తెలుగు అకాడమీ ఛైర్మన్ లక్ష్మీ పార్వతిలు పాల్గొన్నారు.  ప్రెస్‌ అకాడమీ ఛైర్మన్‌గా కొమ్మినేని రెండేళ్ల పాటు పదవిలో కొమ్మినేని కొనసాగనున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement