YS Vijayamma Attends Hema Sri Wedding At Anantapur - Sakshi
Sakshi News home page

నూతన వధూవరులను ఆశీర్వదించిన వైఎస్‌ విజయమ్మ

Aug 12 2022 8:21 AM | Updated on Aug 12 2022 3:29 PM

YS Vijayamma Attends Hema Sri Wedding at Anantapur - Sakshi

వివాహ వేడుకల్లో పాల్గొన్న వైఎస్‌ విజయమ్మ  

సాక్షి, అనంతపురం: నగరంలోని కేటీఆర్‌ ఫంక్షన్‌ హాల్‌లో నిర్వహించిన వివాహ వేడుకకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తల్లి వైఎస్‌ విజయమ్మ హాజరయ్యారు. శ్రీశైలం ట్రస్ట్‌ బోర్డు మెంబర్‌ మధుసూదన్‌రెడ్డి, జానపద, సృజనాత్మక కార్పొరేషన్‌ డైరెక్టర్‌ శైలశ్రీ కుమార్తె హేమశ్రీ, వెంకట సందీప్‌రెడ్డి వివాహం గురువారం స్థానిక కేటీఆర్‌ ఫంక్షన్‌ హాల్‌లో జరిగింది. ఈసందర్భంగా నూతన వధూవరులను వైఎస్‌ విజయమ్మ ఆశీర్వదించారు. 

చదవండి: (నూతన దంపతులను ఆశీర్వదించిన వైఎస్‌ విజయమ్మ)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement