
ప్రమాద స్థలంలోని దృశ్యం
సాక్షి: కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సు కారు ఢీకొన్న ఘటనలో ఐదుగురు మృత్యువాత పడ్డడారు. మాచారెడ్డి మండలం ఘన్పూర్లో సోమవారం వేకువ జామునే ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది.
ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదం ఎలా జరిగిందనేది తేల్చే పనిలో ఉన్నారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment