అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం | Road Accident In Anantapur District | Sakshi
Sakshi News home page

అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

Aug 2 2021 6:43 AM | Updated on Aug 2 2021 8:35 AM

Road Accident In Anantapur District - Sakshi

సాక్షి, అనంతపురం: అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గుత్తి సమీపంలోని జాతీయ రహదారిపై లారీ-బొలెరో ఢీకొని ముగ్గురు మృతి చెందారు. మృతులను గుల్ బర్గాకు చెందిన లాయక్ అలీ, అష్రఫ్ అలీ.. కర్నూలు జిల్లాకు చెందిన కాశీం మహమ్మద్‌లుగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటన స్థలానికి చేరుకుని బొలేరో వాహనం లో చిక్కుకున్న మృతదేహాలను బయటకు తీశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement