కిడ్నీ మార్పిడి కేసు: విశాఖ ఎన్‌ఆర్‌ఐ ఆసుపత్రికి బిగ్గుస్తున్న ఉచ్చు | Visakha NRI Hospital: Police Prepares For Arrests In Kidney Transplant Case | Sakshi
Sakshi News home page

కిడ్నీ మార్పిడి కేసు: విశాఖ ఎన్‌ఆర్‌ఐ ఆసుపత్రికి బిగ్గుస్తున్న ఉచ్చు

Published Fri, Jul 5 2024 3:23 PM | Last Updated on Fri, Jul 5 2024 6:25 PM

Visakha NRI Hospital: Police Prepares For Arrests In Kidney Transplant Case

సాక్షి, విశాఖపట్నం: కిడ్నీ మార్పిడి కేసులో విశాఖ ఎన్‌ఆర్‌ఐ ఆసుపత్రికి ఉచ్చు బిగుస్తోంది. ఈ కేసులో కీలక పాత్ర పోషించిన ఎన్ఆర్ఐ ఆసుపత్రి.. కిడ్నీ మార్పిడి చేస్తామని పది లక్షలు దోచేసి.. మొహం చాటేసింది.

కిడ్నీ రాకెట్ కేసులో సీపీ దూకుడుగా వ్యవహరించారు. ⁠డీసీపీ-1ఆధ్వర్యంలో 8 మంది సిబ్బందితో విచారణకు సీపీ శంఖబ్రత బాగ్చీ స్పెషల్ టీం వేశారు. ⁠నేటి నుంచి కిడ్నీ రాకెట్ కేసులో విచారణ జోరు అందుకుంది.⁠ నిందితులు అరెస్టు చేసేందుకు రంగం సిద్ధమైంది.

కిడ్నీ మార్పిడి కేసులో NRI ఆసుపత్రి కీలక పాత్ర

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement