ఆర్టీసీ రీజినల్‌ మేనేజర్లతో సమీక్ష | - | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ రీజినల్‌ మేనేజర్లతో సమీక్ష

Published Tue, Mar 11 2025 12:19 AM | Last Updated on Tue, Mar 11 2025 12:17 AM

ఆర్టీసీ రీజినల్‌ మేనేజర్లతో సమీక్ష

ఆర్టీసీ రీజినల్‌ మేనేజర్లతో సమీక్ష

విద్యానగర్‌(కరీంనగర్‌): ఆర్టీసీ కరీంనగర్‌ జోన్‌ పరిఽ దిలోని రీజియన్‌ మేనేజర్లతో సోమవారం కరీంనగర్‌ ఆర్టీసీ బస్‌స్టేషన్‌ ఆవరణలోని సమావేశ మంది రంలో జోన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ఖుస్రోషా ఖాన్‌ స మీక్ష నిర్వహించారు. 2025–26 ఆర్థిక సంవత్సరా నికి సంబంధించిన బడ్జెట్‌, కరీంనగర్‌, నిజామాబాద్‌, వరంగల్‌లలో ప్రవేశపెట్టిన ఎలక్ట్రిక్‌ బస్సుల పనితీరును తెలుసుకున్నారు. వేసవి దృష్ట్యా ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా సౌకర్యాలు కల్పించాలని సూచించారు. సమావేశంలో రీజి నల్‌ మేనేజర్లు సోలమన్‌, బి.రాజు, విజయభాను, సరిరాం, డిప్యూటీ రీజియన్‌ మేనేజర్లు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement