ఆర్టీసీ రీజినల్ మేనేజర్లతో సమీక్ష
విద్యానగర్(కరీంనగర్): ఆర్టీసీ కరీంనగర్ జోన్ పరిఽ దిలోని రీజియన్ మేనేజర్లతో సోమవారం కరీంనగర్ ఆర్టీసీ బస్స్టేషన్ ఆవరణలోని సమావేశ మంది రంలో జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఖుస్రోషా ఖాన్ స మీక్ష నిర్వహించారు. 2025–26 ఆర్థిక సంవత్సరా నికి సంబంధించిన బడ్జెట్, కరీంనగర్, నిజామాబాద్, వరంగల్లలో ప్రవేశపెట్టిన ఎలక్ట్రిక్ బస్సుల పనితీరును తెలుసుకున్నారు. వేసవి దృష్ట్యా ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా సౌకర్యాలు కల్పించాలని సూచించారు. సమావేశంలో రీజి నల్ మేనేజర్లు సోలమన్, బి.రాజు, విజయభాను, సరిరాం, డిప్యూటీ రీజియన్ మేనేజర్లు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment