కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు: సాధారణ వ్యక్తిలా ఓటేసిన కలెక్టర్‌ | - | Sakshi
Sakshi News home page

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు: సాధారణ వ్యక్తిలా ఓటేసిన కలెక్టర్‌

May 11 2023 5:36 AM | Updated on May 11 2023 10:20 AM

క్యూలో నిలబడి ఓటు వేసిన కలెక్టర్‌ పవన్‌ కుమార్‌  - Sakshi

క్యూలో నిలబడి ఓటు వేసిన కలెక్టర్‌ పవన్‌ కుమార్‌

సాక్షి,బళ్లారి: ఓటు హక్కు ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని పెద్ద ఎత్తున ప్రచారం చేసిన నేపథ్యంలో పెళ్లి పీటల నుంచి ఓ వరుడు నేరుగా పోలింగ్‌ కేంద్రానికి వచ్చి ఓటు వేశారు. బుధవారం బీదర్‌లో పెళ్లి జరిగిన అర్థ గంటకే వరుడు పెళ్లి దుస్తుల్లోనే నేరుగా పోలింగ్‌ కేంద్రానికి చేరుకుని ఓటు వేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది.

బళ్లారి నగరంలో జిల్లాధికారి ఎం.పవన్‌ కుమార్‌ సరళాదేవి కళాశాలలో ఓ సామాన్యుడి తరహాలో క్యూలో నిలబడి తన ఓటు వేశారు. గ్రామీణ నియోజకవర్గంలోని కమ్మరచేడుకు చెందిన సంజమ్మ, రత్నమ్మ అనే 108, 103 ఏళ్ల వృద్ధులు ఓటు వేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement