ఆ రోజు నుంచే ఓటీటీలోకి రానున్న పుష్ప నటుడి కొత్త సినిమా! | Sathigani Rendu Ekaralu OTT Release Date Out | Sakshi
Sakshi News home page

Sathigani Rendu Ekaralu: ఓటీటీలో పుష్ప జగదీశ్‌ కొత్త సినిమా, ఆరోజు నుంచే స్ట్రీమింగ్‌

Mar 5 2023 12:02 PM | Updated on Mar 5 2023 12:02 PM

Sathigani Rendu Ekaralu OTT Release Date Out - Sakshi

సత్తిగాని రెండు ఎకరాలు. అమ్ముతడా? సస్తడా? అనేది ఉపశీర్షిక. పుష్ప ఫేమ్‌ జగదీశ్‌ భండారి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం కొల్లూరు బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కనుంది. వెన్నె

పాన్‌ ఇండియా మూవీ పుష్పను నిర్మించిన మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌ నుంచి వస్తున్న తాజా చిత్రం సత్తిగాని రెండు ఎకరాలు. అమ్ముతడా? సస్తడా? అనేది ఉపశీర్షిక. పుష్ప ఫేమ్‌ జగదీశ్‌ భండారి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం కొల్లూరు బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కనుంది. వెన్నెల కిశోర్‌ సహా పలువురు నటీనటులు ముఖ్య పాత్రల్లో నటించారు. మైత్రీ మూవీ మేకర్స్‌కు ఇదే తొలి తెలుగు ఓటీటీ సినిమా కావడం విశేషం.

తాజాగా ఓ సినిమా ఓటీటీ విడుదల తేదీ ప్రకటించారు. మార్చి 17 నుంచి ఈ మూవీ ఆహాలో ప్రసారం కానున్నట్లు వెల్లడించారు. మంచి కామెడీ సినిమా కోసం ఎదురుచూస్తున్నవాళ్లు మరికొద్ది రోజుల్లో అందుబాటులోకి రానున్న సత్తిగాని రెండు ఎకరాలు చూసి ఆస్వాదించేయండి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement