ప్రజల నడ్డి విరుస్తున్నారు
పేదలకు న్యాయం చేస్తామని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఆరు నెలల్లోనే ప్రజల నడ్డి విరిచే నిర్ణయాలు తీసుకుంటోంది. ఇటీవల విద్యుత్ ఛార్జీలు పెంచారు. ఇప్పుడు భూములు, కట్టడాలతో పాటు పూరి గుడిసెల మార్కెట్ విలువలు, రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచుతున్నారు. దీని వల్ల ప్రజలపై మోయలేని భారం పడుతుంది. కరోనా చేసిన నష్టం నుంచే సామాన్య ప్రజలు ఇంకా కోలుకోలేదు.
–శంకర్, సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీ
కార్యదర్శి, నంద్యాల
Comments
Please login to add a commentAdd a comment