ప్రజల నడ్డి విరుస్తున్నారు | - | Sakshi
Sakshi News home page

ప్రజల నడ్డి విరుస్తున్నారు

Published Sat, Feb 1 2025 2:06 AM | Last Updated on Sat, Feb 1 2025 2:06 AM

ప్రజల నడ్డి విరుస్తున్నారు

ప్రజల నడ్డి విరుస్తున్నారు

పేదలకు న్యాయం చేస్తామని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఆరు నెలల్లోనే ప్రజల నడ్డి విరిచే నిర్ణయాలు తీసుకుంటోంది. ఇటీవల విద్యుత్‌ ఛార్జీలు పెంచారు. ఇప్పుడు భూములు, కట్టడాలతో పాటు పూరి గుడిసెల మార్కెట్‌ విలువలు, రిజిస్ట్రేషన్‌ చార్జీలు పెంచుతున్నారు. దీని వల్ల ప్రజలపై మోయలేని భారం పడుతుంది. కరోనా చేసిన నష్టం నుంచే సామాన్య ప్రజలు ఇంకా కోలుకోలేదు.

–శంకర్‌, సీపీఐఎంఎల్‌ న్యూడెమోక్రసీ పార్టీ

కార్యదర్శి, నంద్యాల

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement