మావోయిస్టుల డంప్‌ లభ్యం .. రూ.15.96 లక్షల నగదు | Police Officers Handed Over Maoist Dump At Gadchiroli | Sakshi
Sakshi News home page

గడ్చిరోలిలో మావోయిస్టుల డంప్‌ లభ్యం .. రూ.15.96 లక్షల నగదు

Jul 3 2021 9:57 AM | Updated on Jul 3 2021 10:50 AM

Police Officers Handed Over Maoist Dump At Gadchiroli - Sakshi

స్వాధీనం చేసుకున్న నగదు, ఇతర సామగ్రి  

కాళేశ్వరం: మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా ఏటపల్లి తాలూకా కుద్రీ అటవీ ప్రాంతంలో పోలీసులకు మావోయిస్టుల డంప్‌ లభ్యమైంది. ప్రత్యేక పోలీస్‌ బలగాలతో గురువారం రాత్రి కూంబింగ్‌ నిర్వహిస్తుండగా ఈ డంపు దొరికిందని ఎస్పీ అంకిత్‌గోయల్‌ తెలిపారు. అందులో రూ.15.96 లక్షల నగదు, మూడు డిటోనేటర్లతో పాటు వైర్‌ బండిళ్లు, వాకీటాకీ, బ్యానర్లు, కిట్‌బ్యాగులు ఉన్నాయని ఆయన శుక్రవారం విలేకరులకు వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement