అత్తను దారుణంగా చంపిన కోడలికి మరణ శిక్ష | Woman Gets Death Sentence For Stabbing Mother In Law 95 Times | Sakshi
Sakshi News home page

అత్తను 95సార్లు నరికి చంపిన కోడలు.. మరణ శిక్షవిధించిన కోర్టు

Jun 12 2024 4:21 PM | Updated on Jun 12 2024 4:31 PM

Woman Gets Death Sentence For Stabbing Mother In Law 95 Times

భోపాల్‌: కోడళ్లను వేధించే అత్తల గురించి అందరం  వింటుంటాం. సమాజంలో ఇది మామూలే. అయితే మధ్యప్రదేశ్‌లోని రెవా జిల్లాలోని అట్రాలా గ్రామంలో ఓ  కోడలు అత్తను అతి దారుణంగా చంపింది. కొడవలితో ఒక్కసారి కాదు ఏకంగా 95సార్లు  నరికి నరికి చంపింది. 

ఈ కేసు విచారించిన  రెవా జిల్లా కోర్టు బుధవారం(జూన్‌12) మరణ శిక్ష విధించింది. 2022 జులై12న కోడలు కంచన్‌ చేతిలో అత్త సరోజ్‌కోల్‌ హత్యకు గురైంది.  

అత్త సరోజ్‌కోల్‌ హత్యకు మామ వాల్మీకికోల్‌ దగ్గరుండి కోడలిని పురిగొల్పినట్లు పోలీసులు ఛార్జ్‌షీట్‌లో పేర్కొన్నారు. కానీ ఆధారాలు లేక వాల్మీకి కోల్‌ను కోర్టు విడుదల చేసింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement