లక్ష్యాన్ని అల్లుకున్న లత | - | Sakshi
Sakshi News home page

లక్ష్యాన్ని అల్లుకున్న లత

Published Sat, Mar 8 2025 2:30 AM | Last Updated on Sat, Mar 8 2025 2:30 AM

-

చిన్న తనంలోనే తండ్రిని కోల్పోయింది ఆమె. తన మాతృమూర్తి తనను, తమ్ముడిని పెంచేందుకు పడిన కష్టాన్ని గమనిస్తూ ఎదిగింది. చదువు పూర్తిచేసుకొని ఉద్యోగ వేటలో గ్రూప్‌–4 ఉద్యోగానికి ఎంపికయ్యారు. తల్లి పెళ్లి చేసింది. ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చింది. కానీ, తాను ఇంకా ఉన్నత స్థానానికి ఎదగాలనే లక్ష్యానికి మెట్టినిల్లు అండగా నిలిచింది. భర్త, అత్తమామలు అందించిన ప్రోత్సాహంతో గ్రూప్‌–1 ఉద్యోగానికి ఎంపికై రెవెన్యూ డివిజనల్‌ అధికారిగా నరసరావుపేట ఆర్డీవోగా మధులత బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కొన్ని దశాబ్దాలుగా చిక్కుముడిగా ఉన్న లింగంగుంట్ల ఈనాం భూ సమస్యను పరిష్కరించటంలో తనదైన పాలనను చూపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement