Elections 2024: పాతబస్తీలో ఉద్రిక్తత | Telangana Elections 2024: High Tensions In Old City | Sakshi
Sakshi News home page

ఒకే రూట్లో మాధవీలత-ఒవైసీ .. పాతబస్తీలో ఉద్రిక్తత

May 13 2024 5:44 PM | Updated on May 13 2024 6:14 PM

Telangana Elections 2024: High Tensions In Old City

పాత బస్తీలో మాధవీలతను అడ్డుకున్న యువకులు.. ఆమెకు వ్యతిరేకంగా నినాదాలు.

హైదరాబాద్‌, సాక్షి: పోలింగ్‌ ముగిసే సమయంలో పాత బస్తీలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి.  ఎంపీ అభ్యర్థులు అసదుద్దీన్‌ ఒవైసీ, మాధవీలతలు పోలింగ్‌ కేంద్రాల పరిశీలనకు ఒకే రూట్‌లో రావడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. 

అదే సమయంలో మాధవీలతను పాతబస్తీ వాసులు కొందరు అడ్డుకున్నారు. మాధవీలతకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులపై మాధవి ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు ఆ యువకుల్ని అక్కడి నుంచి పంపించేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement