మార్చి 1 నుంచి ఇంటర్‌ | - | Sakshi
Sakshi News home page

మార్చి 1 నుంచి ఇంటర్‌

Published Tue, Feb 25 2025 12:03 AM | Last Updated on Tue, Feb 25 2025 12:03 AM

 మార్

మార్చి 1 నుంచి ఇంటర్‌

మార్చి 17 నుంచి టెన్త్‌..
ఏప్రిల్‌ 1 నుంచి జేఈఈ మెయిన్‌ పరీక్షలు
వరుస టెస్ట్‌లకు సిద్ధమవుతున్న విద్యార్థులు

మే 19

నుంచి ఏపీ ఈఏపీ సెట్‌

విద్యార్థులకు పరీక్షా సమయం ముంచుకువస్తోంది. వరుస పరీక్షల నేపథ్యంలో ఆయా కోర్సులు చదువుతున్న విద్యార్థులు పరీక్షలకు సన్నద్ధమయ్యే సమయం ఆసన్నమైంది. రానున్న 4 నెలల కాలం పరీక్షలకు హాజరై తమ ప్రతిభను నిరూపించుకోవాల్సిన సమయం. ఓ వైపు ఆయా కోర్సులు బోధిస్తున్న ఉపాధ్యాయులు, అధ్యాపకులు ఇప్పటికే సిలబస్‌ను పూర్తి చేసి రివిజన్‌లో విద్యార్థుల సందేహాలను నివృత్తి చేసే పనిలో నిమగ్నమయ్యారు. మరో వైపు రాష్ట్రస్థాయిలో ర్యాంకులు సాధించే దిశగా ఆయా ప్రైవేటు యాజమాన్యాలు తమ విద్యార్థుల మెదడుకు పదును పెట్టే పనిలో ఉన్నారు.

మే 18న జేఈఈ

అడ్వాన్స్‌డ్‌

మే 4న

నీట్‌

No comments yet. Be the first to comment!
Add a comment
 మార్చి 1 నుంచి ఇంటర్‌ 1
1/1

మార్చి 1 నుంచి ఇంటర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement