కన్నీరే మిగిలిందిక నేస్తం..! | - | Sakshi
Sakshi News home page

కన్నీరే మిగిలిందిక నేస్తం..!

Published Tue, Mar 11 2025 12:43 AM | Last Updated on Tue, Mar 11 2025 12:42 AM

కన్నీరే మిగిలిందిక నేస్తం..!

కన్నీరే మిగిలిందిక నేస్తం..!

నిత్యం పంటలతో తొణికిసలాడే ఉద్దానం విషాదాలకు నిలయంగా మారింది. ఏ ఇంటి తలుపుతట్టినా కన్నీటిచారలే కనిపిస్తున్నాయి. గుండెలను పిండేసే కిడ్నీ బాధలు అడుగడుగునా తారసపడుతున్నాయి. ఇంటికి పెద్ద దిక్కు కిడ్నీ వ్యాధితో మంచాన పడితే.. ఆ పెద్ద దిక్కును దక్కించుకోవడానికి ఉన్నదంతా అమ్మేసి రోడ్డున పడ్డ కుటుంబాల దర్శనమిస్తున్నాయి. ఎదిగొచ్చిన కన్న కొడుకు కిడ్నీ వ్యాధితో కళ్లేదుటే కూలిపోతుంటే భరించలేని ఆ తల్లిదండ్రులు, భారీగా అప్పులు చేసి ఇతర ప్రాంతాలకు వలసపోతున్నారు. ఆ కుటుంబాలను ఒకసారి పలకరిస్తే... – ఇచ్ఛాపురం రూరల్‌

ఉద్దానంలో

కుటుంబాలకు మూత్ర గండాలు

చితికిపోతున్న బతుకులు

పట్టించుకోని ప్రభుత్వం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement