మండు టెండలో.. చంటి బిడ్డలతో.. | - | Sakshi
Sakshi News home page

మండు టెండలో.. చంటి బిడ్డలతో..

Published Tue, Mar 11 2025 12:43 AM | Last Updated on Tue, Mar 11 2025 12:42 AM

మండు

మండు టెండలో.. చంటి బిడ్డలతో..

పేదలు గూడు కోసం ఎంత పరితపిస్తున్నారో ఈ చిత్రమే సాక్ష్యం. ఇల్లు లేని పేదలతో కలిసి సీపీఐ ఆధ్వర్యంలో రూరల్‌ తహసీల్దార్‌ కార్యాలయాన్ని సోమవారం ముట్టడించారు. ఈ సందర్భంగా దరఖాస్తులతో బాధితులంతా తహసీల్దార్‌ కార్యాలయానికి చేరుకున్నారు. మండుటెండలో చంటి బిడ్డలతో తరలివచ్చారు. ఎండ అధికంగా ఉండడంతో ఓ తల్లి తన చంటిబిడ్డను కుమారుడి చేతిలో పెట్టి దరఖాస్తు అందజేయడానికి కార్యాలయం లోపలకు వెళ్లింది. ఆ ప్రాంగణంలో నీడ లేకపోవడంతో కార్యాలయం గోడ పక్కన.. కాలువ గట్ట్టుపై ఉన్న నీడలో

చిన్నారిని ఆడిస్తూ కనిపించాడు.

– ఫొటోలు: సాక్షి ఫొటోగ్రాఫర్‌, విశాఖపట్నం

No comments yet. Be the first to comment!
Add a comment
మండు టెండలో.. చంటి బిడ్డలతో.. 1
1/1

మండు టెండలో.. చంటి బిడ్డలతో..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement