ఐదేళ్ల గణాంకాలను పరిశీలిస్తే.. | - | Sakshi
Sakshi News home page

ఐదేళ్ల గణాంకాలను పరిశీలిస్తే..

Published Wed, Mar 26 2025 1:15 AM | Last Updated on Wed, Mar 26 2025 1:13 AM

ఐదేళ్ల గణాంకాలను పరిశీలిస్తే..

ఐదేళ్ల గణాంకాలను పరిశీలిస్తే..

క్కడ ప్రతి సంవత్సరం చదువుకున్న ఖైదీల సంఖ్య మారుతూ ఉంటుంది. కొత్త వారు రావడం, శిక్ష పూర్తయిన వారు వెళ్లిపోవడం వల్ల ఈ సంఖ్యలో మార్పు ఉంటుంది. గడిచిన ఐదేళ్లలో మొత్తం 55 మంది ఖైదీలు ఓపెన్‌ పదో తరగతిలో చేరారు. 20 మంది ఓపెన్‌ ఇంటర్మీడియట్‌ పరీక్షలు రాశారు. డిగ్రీ స్థాయిలో బీఏ కోర్సును 29 మంది పూర్తి చేయగా, ఒకరు పీజీలో ఎంఏ పరీక్షలు రాశారు.

● 2020–21లో 80 మంది ప్రాథమిక విద్య, 26 మంది ఓపెన్‌ టెన్త్‌, 14 బీఏ చదువుకున్నారు.

● 2021–22లో 90 మంది ప్రాథమిక విద్య, 10 మంది ఓపెన్‌ టెన్త్‌, 9 మంది బీఏ విద్యనభ్యసించారు.

● 2022–23లో 82 మంది ప్రాథమిక విద్య, ఆరుగురు బీఏ, ఒకరు ఎంఏ చదివారు.

● 2023–24లో 80 మంది ప్రాథమిక విద్య, 9 మంది ఓపెన్‌ ఇంటర్మీడియట్‌ చదివారు.

● 2024–25 (ప్రస్తుతం)లో 90 మంది ప్రాథమిక విద్య కొనసాగిస్తుండగా, 19 మంది ఓపెన్‌ టెన్త్‌ పరీక్షలు రాస్తున్నారు. 11 మంది ఓపెన్‌ ఇంటర్మీడియట్‌ పరీక్షలు రాశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement