ఆర్టీసీ బస్సు బోల్తా : 20 మందికి గాయాలు | 20 passengers injured in rtc bus overturned | Sakshi
Sakshi News home page

Published Thu, Oct 1 2015 1:41 PM | Last Updated on Thu, Mar 21 2024 5:25 PM

చిత్తూరు జిల్లా కుప్పం మండలం నడుమూరు వద్ద ఆర్టీసీ బస్సు గురువారం ఉదయం బోల్తా పడింది. ఈ ప్రమాదంతో 20 మంది ప్రయాణీకులు తీవ్రంగా గాయపడ్డారు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

Advertisement
Advertisement
Advertisement