ముగ్గురు విదేశీ ఉగ్రవాదులు హతం! | 3 foreign terrorists killed in Encounter in Handwara | Sakshi
Sakshi News home page

Published Sun, Sep 11 2016 10:44 AM | Last Updated on Thu, Mar 21 2024 9:52 AM

ఓవైపు ఆందోళనలు, మరో ఉగ్రవాదుల దాడులతో కశ్మీర్‌ అట్టుడుకుతూనే ఉంది. తాజాగా ఆదివారం కూడా ఉగ్రవాదులు చెలరేగిపోయారు. పూంచ్‌ ప్రాంతంలో భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఓ పోలీసు అధికారి ప్రాణాలు విడిచాడు. మరోవైపు ఎల్‌వోసీకి సమీపంలో హంద్వారాలోని నౌగామ్‌ సెక్టర్‌లో విదేశీ ఉగ్రవాదులు, భద్రతా దళాలకు మధ్య భారీ ఎన్‌కౌంటర్‌ చోటుచేసుకుంది

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement