ఇంజనీరింగ్ ప్రశ్నపత్రంలో 'వింత' | jntu kakinada engineering questions on family members of AP Chief Minister N. Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

Published Wed, Nov 2 2016 11:07 AM | Last Updated on Wed, Mar 20 2024 1:44 PM

కాకినాడలోని జవహార్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం(జేఎన్‌టీయూ-కే) ఇంజనీరింగ్ విద్యార్థులకు వింత పరీక్ష ఎదురైంది. కంప్యూటర్ సైన్స్ విభాగంలో సెకండియర్ ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్ రాస్తున్న విద్యార్థులు.. ప్రశ్నపత్రంలో కనిపించిన అధికారుల 'చంద్రబాబు భజన'ను చూసి బిత్తరపోయారు. ఎక్కడా లేని లోకేష్ బ్యాంక్ ప్రశ్నాపత్రంలో కనిపించడంతో ముక్కున వేలేసుకున్నారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement