రేవంత్ రెడ్డిని క్రమంగా దూరం చేసుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్మికశాఖ మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలు ఇందుకు ఊతం ఇస్తున్నాయి. రేవంత్ రెడ్డి ఇష్యూ పూర్తిగా వేరని, దాంతో తమకు సంబంధం లేదని అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు.