జగన్ ప్రయత్నాన్ని అభినందిస్తున్నా: సురవరం | Suravaram sudhakar reddy appreciates ys jagan mohan reddy's efforts on united state | Sakshi
Sakshi News home page

Published Sat, Nov 16 2013 11:35 AM | Last Updated on Thu, Mar 21 2024 7:47 PM

రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న ప్రయత్నాలను సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి అభినందించారు.రాజ్యాంగంలోని మూడో అధికరణం దుర్వినియోగం కాకుండా చూడాలని జగన్ తమను కోరినట్లు ఆయన తెలిపారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement