భారత క్రికెట్ చరిత్రలో ఘనమైన చరిత్ర ఉన్న నగరంలోని వాంఖేడ్ స్టేడియంలో ఇప్పటివరకూ నమోదైన టెస్టు సెంచరీల సంఖ్య మరీ ఎక్కువేమీ కాదు. 1975లో తొలిసారి అంతర్జాతీయ టెస్టు మ్యాచ్కు వేదికైన ఈ స్టేడియంలో ఇప్పటివరకూ 38 టెస్టు సెంచరీలు నమోదయ్యాయి. అందులో భారత ఆటగాళ్లు 22 సెంచరీలు సాధించారు.
Published Sat, Dec 10 2016 2:32 PM | Last Updated on Thu, Mar 21 2024 6:42 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement