ఈ నెల 24న ‘జగనన్న వసతి దీవెన’: మంత్రి బొత్స | CM YS Jagan Launch Jagananna Vasathi Deevena On February 24 | Sakshi
Sakshi News home page

ఈ నెల 24న ‘జగనన్న వసతి దీవెన’: మంత్రి బొత్స

Published Thu, Feb 20 2020 2:49 PM | Last Updated on Fri, Mar 22 2024 10:50 AM

‘జగనన్న వసతి దీవెన’ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 24న విజయనగం జిల్లాలో ప్రారంభిస్తున్నట్లు మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. రాష్ట్రంలో ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని జిల్లా నుంచి ప్రారంభించడంపై మంత్రి హర్షం వ్యక్తం చేశారు. 

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement