పుల్వామా ఉగ్రదాడితో భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత నెలకొన్న నేపథ్యంలో భారత్లో తమ రాయబారి సొహైల్ మహ్మద్ను స్వదేశానికి తిరిగిరావాలని పాకిస్తాన్ ఆదేశించింది. పుల్వామా ఘటన అనంతర పరిణామాలపై చర్చించేందుకే సొహైల్ను పిలిపించినట్టు పాక్ పేర్కొంది.
Published Mon, Feb 18 2019 6:11 PM | Last Updated on Fri, Mar 22 2024 11:14 AM
పుల్వామా ఉగ్రదాడితో భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత నెలకొన్న నేపథ్యంలో భారత్లో తమ రాయబారి సొహైల్ మహ్మద్ను స్వదేశానికి తిరిగిరావాలని పాకిస్తాన్ ఆదేశించింది. పుల్వామా ఘటన అనంతర పరిణామాలపై చర్చించేందుకే సొహైల్ను పిలిపించినట్టు పాక్ పేర్కొంది.