ఏలూరు : లంచం తీసుకుంటూ ఇద్దరు అధికారులు ఏసీబీకి చిక్కారు. పశ్చిమగోదావరి జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రిలోని రికార్డు అసిస్టెంట్ రూ.1500 లంచ తీసుకుంటూ ఏసీబీ చిక్కారు. కరీంనగర్ జిల్లా మనకొండూరు మండల సర్వేయర్ రైతు నుంచి 5వేలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.
ఏసీబీ వలలో అవినీతి అధికారులు
Published Tue, Dec 16 2014 4:05 PM | Last Updated on Fri, Aug 17 2018 12:56 PM
Advertisement
Advertisement