'గిరిజన రైతులకు తుపాను నష్టపరిహారం అందిస్తాం' | Agriculture Minister vists hudhud cyclone affected areas in Vizinagaram District | Sakshi
Sakshi News home page

'గిరిజన రైతులకు తుపాను నష్టపరిహారం అందిస్తాం'

Published Sat, Oct 25 2014 11:10 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

Agriculture Minister vists hudhud cyclone affected areas in Vizinagaram District

విజయనగరం: భూముల పట్టాలు లేని గిరిజన రైతులకు తుపాను నష్టపరిహారం అందిస్తామని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయశాఖ మంత్రి ప్రతిపాటి పుల్లారావు హామీ ఇచ్చారు. శనివారం విజయనగరం జిల్లా ఎస్. కోట నియోజకవర్గంలోని హుదూద్ తుపాను ప్రభావంతో పంట కోల్పోయిన రైతులను ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా పంట నష్టంపై రైతులను ఆయన వివరాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే తుపాను  సహాయక చర్యలు ఎలా సాగుతున్నాయని స్థానికులను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంటనే ఉన్నతాధికారులతోపాటు టీడీపీ నేతలు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement