
బైరెడ్డి కరుణాకర్రెడ్డికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తున్న వైఎస్ జగన్ మోహన్రెడ్డి. చిత్రంలో పార్టీ కోడుమూరు సమన్వయకర్త మురళీకృష్ణ, పత్తికొండ నియోజకవర్గ నేత ప్రదీప్రెడ్డి
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): గార్గేయపురం సింగిల్ విండో మాజీ చైర్మన్ బైరెడ్డి కరుణాకరరెడ్డి వైఎస్సార్సీపీలో చేరినట్లు పార్టీ కోడుమూరు నియోజకవర్గ సమన్వయకర్త మురళీకృష్ణ తెలిపారు. ఈ మేరకు శనివారం తూర్పు గోదావరిజిల్లా రామచంద్రాపురం సమీపంలో పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించినట్లు వివరించారు. పార్టీలో చేరిన వారిలో ఆయనతోపాటు పల్లె రమణారెడ్డి, పోతుల సీతారామిరెడ్డి, బైరెడ్డి నాగేశ్వరరెడ్డి ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment