హైదరాబాద్ : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం మధ్యాహ్నం రాజధాని ప్రాంతంలో ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. సింగపూర్ మంత్రి ఈశ్వరన్తో కలిసి ఆయన ఈ సర్వే చేస్తారు. తుళ్లూరు, మంగళగిరి, తాడికొండ మండలాల పరిధిలో ఏరియల్ సర్వే జరుపుతారు. కాగా చంద్రబాబు నాయుడు ఈరోజు ఉదయం సింగపూర్ మంత్రి ఈశ్వరన్తో కలిసి విశాఖలో సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు.
రాజధాని ప్రాంతంలో చంద్రబాబు ఏరియల్ సర్వే
Published Tue, Jan 13 2015 12:52 PM | Last Updated on Wed, May 29 2019 3:19 PM
Advertisement
Advertisement