Published
Sat, Feb 13 2016 8:58 AM
| Last Updated on Sun, Sep 3 2017 5:34 PM
శ్రీవారికి రూ. కోటి విలువైన కిరీటం కానుక
తిరుమల: కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరస్వామి వారికి ఓ భక్తుడు రూ. కోటి విలువైన స్వర్ణ కిరీటాన్ని బహుకరించాడు. తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూరు చెందిన బాలమురగన్ అపర్ణ అనే భక్తుడు ఈ కిరీటాన్ని కానుకగా ఇచ్చాడు. ఆలయ డెప్యూటీ ఈవో చిన్నంగారి రమణ ను కలిసి కిరీటాన్ని అందజేశాడు.