లోయలో బోల్తా పడిన లారీ:నలుగురు మృతి | four killed in lorry accident | Sakshi
Sakshi News home page

లోయలో బోల్తా పడిన లారీ:నలుగురు మృతి

Published Sun, Jun 29 2014 9:21 AM | Last Updated on Thu, Aug 30 2018 3:58 PM

:జిల్లాలోని నల్లమల రోళ్లపెంట ఘాట్ వద్ద ఆదివారం ఘోర ప్రమాదం సంభవించింది.

కర్నూలు:జిల్లాలోని నల్లమల రోళ్లపెంట ఘాట్ వద్ద ఆదివారం ఘోర ప్రమాదం సంభవించింది. ఓ లారీ లోయలోకి దూసుకుపోవడంతో నలుగురు అక్కడిక్కడే మృతి చెందారు. ఈ ఘటనలో మరో ఆరుగురికి తీవ్ర గాయాలైయ్యాయి. విశాఖ నుంచి బళ్లారికి కాగితం పట్టాల లోడుతో వెళుతున్న లారీ అదుపుతప్పడంతో ఈ ఘోరం చోటు చేసుకుంది. ఇందులో గాయపడిన వారిని ఆత్మకూరు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement