విద్యుత్షాక్తో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. ఈ ఘటన కర్నూలు జిలా హోలగొంద మండలంలో మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది.
హోలగొంద (కర్నూలు) : విద్యుత్షాక్తో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. ఈ ఘటన కర్నూలు జిలా హోలగొంద మండలంలో మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది. మండల కేంద్రంలోని ఓ ఆలయంలో మరమ్మత్తులు నిర్వహిస్తుండగా ఇద్దరు కూలీలకు విద్యుత్షాక్ తగిలింది. దీంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. మరో వ్యక్తి గాయపడి కర్నూలు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కాగా బాధితుల పేర్లు తెలియాల్సి ఉంది.