‘కంపసముద్రాన్ని’ దత్తత తీసుకున్న మేకపాటి | mekapati rajamohan reddy adopts kampasamudram village | Sakshi
Sakshi News home page

‘కంపసముద్రాన్ని’ దత్తత తీసుకున్న మేకపాటి

Published Thu, Nov 13 2014 12:11 AM | Last Updated on Sat, Oct 20 2018 6:04 PM

‘కంపసముద్రాన్ని’ దత్తత తీసుకున్న మేకపాటి - Sakshi

‘కంపసముద్రాన్ని’ దత్తత తీసుకున్న మేకపాటి

* ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు

నెల్లూరు: శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం కంపసముద్రం గ్రామాన్ని ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి దత్తత తీసుకున్నారు. గ్రామాలను అభివృద్ధి చేసే ప్రణాళికలో భాగంగా ఒక్కో గ్రామాన్ని ఎంపీలు దత్తత తీసుకోవాలని ప్రధాని మోదీ సంసద్ ఆదర్శ గ్రామీణ యోజన పథకాన్ని ప్రవేశపెట్టారు.

ఈ పథకంలో భాగంగానే కంపసముద్రం గ్రామాన్ని దత్తత తీసుకుని అన్ని విధాలా అభివృద్ధి చేయనున్నట్టు ఎంపీ మేకపాటి బుధవారం తెలిపారు. ప్రత్యేక నిధులతో ఈ గ్రామంలో మౌలిక వసతులతో పాటు అత్యాధునికి సౌకర్యాలు కల్పించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement