‘చంద్రబాబు అలా చెప్పడం​ సిగ్గుచేటు’ | peddireddy mithun reddy slams chandrababu | Sakshi
Sakshi News home page

‘చంద్రబాబు అలా చెప్పడం​ సిగ్గుచేటు’

Published Thu, Jun 1 2017 1:03 PM | Last Updated on Tue, May 29 2018 2:55 PM

‘చంద్రబాబు అలా చెప్పడం​ సిగ్గుచేటు’ - Sakshi

‘చంద్రబాబు అలా చెప్పడం​ సిగ్గుచేటు’

కరువు పట్ల చంద్రబాబు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఎంపీ మిథున్‌రెడ్డి ధ్వజమెత్తారు.

తిరుపతి: రాయలసీమలో కరువు తాండవిస్తున్నా సీఎం చంద్రబాబుకు పట్టడం లేదని వైఎస్సార్‌ సీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి విమర్శించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... కరువు పట్ల చంద్రబాబు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. కరువును జయించామని చంద్రబాబు చెప్పడం​ సిగ్గుచేటని మండిపడ్డారు. నారా లోకేశ్‌ మంత్రి అయినా చిత్తూరు జిల్లాకు జరిగిందేమీ లేదని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement