
కూల్డ్రింక్లో పాము పిల్ల ముక్కలు
పాము పిల్ల ముక్కలున్న కూల్డ్రింక్ తాగి ఓ వ్యక్తి ఆస్పత్రి పాలైన ఘటన తూర్పు గోదావరి జిల్లా అయినవిల్లి మండలం
అప్పటికే రెండు ముక్కలు పొట్టలోకి వెళ్లిపోవడంతో వాంతులు చేసుకున్నాడు. స్థానికులు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి ఆయన బంధువులకు సమాచారం అందజేశారు. శుక్రవారం రాజమహేంద్రవరం మండలం బొమ్మూరులోని ఒక షాపులోని థమ్సప్ కూల్డ్రింక్లో పాము పిల్ల కనిపించిన ఘటన మరిచిపోకముందే శనివారం మరో ఘటన అదే కంపెనీ శీతల పానీయంలో కనిపించడం ఆందోళన కలిగిస్తోంది.