అక్టోబర్ 15 నుంచి రైతు భరోసా | Raithu Barosa to be start from Oct 15th says Ys Jagan | Sakshi
Sakshi News home page

అక్టోబర్ 15 నుంచి రైతు భరోసా

Published Thu, Jun 6 2019 12:28 PM | Last Updated on Thu, Jun 6 2019 12:55 PM

Raithu Barosa to be start from Oct 2nd says Ys Jagan - Sakshi

సాక్షి, అమరావతి : రైతులకు ఇచ్చిన మాటను ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిలబెట్టుకున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతులకు రూ.12,500 ఇచ్చే రైతు భరోసా కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున అక్టోబర్ 15 నుండి ప్రారంభించనున్నట్టు వైఎస్‌ జగన్‌ ప్రకటించారు. రైతులకు కనీస మద్దతు ధర సంపూర్ణంగా అందేలా, తగు న్యాయం జరిగిలే అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రూ.3000 కోట్ల రూపాయలతో మార్కెట్ స్థిరీకరణ నిధిని బడ్జెట్‌లో పెడతామని, రైతులకు ఎటువంటి నష్టం కలగకుండా ఈ నిధి ద్వారా ప్రభుత్వం అండగా ఉంటుందని వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement