రంగారెడ్డి: పాడిషరీఫ్ సమీపంలోని వెంకటాపురంలో శనివారం సాయంత్రం విషాదం చోటుచేసుకుంది.ఈతకు వెళ్లిన ముగ్గురు విద్యార్థులు
దుర్మరణం చెందారు. దీంతో వెంకటాపురంలో విషాద చాయలు అలుముకున్నాయి. విగత జీవులుగా మారిన తమ పిల్లలను చూసి తల్లిదండ్రులు గుండెలు పగిలేలా రోదించారు. వెంకటాపురంలోని ఓ చెరువులో ఈతకు వెళ్లగా ఆ ముగ్గురు విద్యార్థులు గల్లంతై దుర్మరణం పాలైనట్టు తెలిసింది.
రంగారెడ్డిలో విషాదం.. ముగ్గురు విద్యార్థులు మృతి
Published Sat, Feb 22 2014 6:37 PM | Last Updated on Tue, Aug 28 2018 7:08 PM
Advertisement
Advertisement